జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు 99.61 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన వీటీజీ సెట్ 2022 పరీక్ష సాఫీగా ముగిసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 415 కేంద్రాల్లో ఉద�
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ జిల్లావ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం 7,418 మందికి 6,948 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సత్�
జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ ఇందూరు: దుర్గామాత నవరాత్రోత్సవాలను నిబంధనలకు మేరకు ఆనందంగా జరుపుకోవాలని జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ తెలిపారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు�