వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులతో విశిష్ట పూజలందుకున్న బొజ్జ గణపయ్యలను శుక్రవారం నిమజ్జనంకు తరలించారు. గణపతి బొప్పా మోరియా అంటూ యువకులు కేరింతల మధ్య గణనా�
రుద్రంగి మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినయక చవితి వేడుకలు జరుపుకోవాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని గణేష్ మండలి నిర్వాహకులు, యువకులతో సీఐ వెంకటేశ్వర్లు శ
Ganesh Festival | వినాయక చవితి (Ganesh Utsavs ) ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగాకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకొని ఆదర్శంగా ఉండాలని మండల రెవెన్యూ, పోలీసు అధికారులు కోరారు.
ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యు వ్యవస్థను నడిపించేందుకు గాను గ్రామపాలన అధికారుల నియామకానికి కసరత్తును చేపట్టింది. వీటికంటే ముందు గతంలో వివిద శాఖల్లో కుదింపు చేసిన వీఆర్ వోలనే వెనక్కి తెచ్చుకోవాలన్న ప్�
2023-2024 విద్యాసంవత్సరంలో పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది.
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సజావుగా జరిగింది. వికారాబాద్ జిల్లాలో 94.76 శాతం పోలింగ్ నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 86.9 పోలిం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 89 కేంద్రాలు ఏర్పాటు చేయగా 34,045 మంది అభ్యర్థులకు 27,100 (79.60 శాతం) �
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 6,190 మంది అభ్యర్థులకు 5,222 మంది హాజరయ్యారు. హాజరు 84.36 శాతం నమోద�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 68 పరీక్షా కేంద్రాలను ఏ
రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సజావుగా కొనసాగింది. పోచంపల్లిలోని సెయింట్ మేర
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖ
జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పరీక్షకు జిల్లాలో మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. స
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థుల