ఎంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజలందుకు గణనాథుల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మున్సిపల్ అధికారులకు సూచించారు.
ఖమ్మం నగర పరిధిలోని 21 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ కొలువులకు మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. బయోమెట్రిక్ పద్ధతిలో సిబ్బంది అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించా�
దేశంలో బీజేపీ ప్రభుత్వం అగ్గి రగిలిస్తూ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. దేశ ప్రజల మధ్య కులమతాల చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధ
జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాలోని 35 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పేపర్-1 పరీక్షక
జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన టెట్ పరీక్ష సజావుగా ముగిసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 42 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పేపర్-1 పరీక్షకు 10,019 మంది అభ్యర్థులకు గాను 9,341 హాజరయ్యారు. 678 మంది గైర్హాజరు కా�
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి కనిపించింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2:30 జరిగిన రెండో పరీక్ష క�
అమరావతి : రాష్ట్రంలో పలు కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికలు ఆదివారం ముగిసాయి. ఏపీలో 36 సర్పంచి, 68వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలీంగ్ ప్రశాంతంగా జర
మంచిర్యాలటౌన్ : మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది పుష్కరఘాట్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే దివాకర్రావు శనివారం పరిశీలించారు. ఆదివారం నిర్వహించే గణేశ్ నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదిలో
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ ఇందూరుః ఈనెల 19న జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. శోభాయ�
22న పార్లమెంట్ వెలుపల శాంతియుత నిరసన | ఈ నెల 22న పార్లమెంట్ వెలుపల శాంతియుతంగా నిరసన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్