టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం గిరిజన శాఖ నిర్వహించిన ప్రజా దర్భార్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పీఓ రాహు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లు, మత్తు పానియాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు జిల్లా అద�
1948 సెప్టెంబర్ 17న కొందరు విలీనం విమోచన పేర్లతో పిలుస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని నిజంగా తెలంగాణలో జరిగింది విద్రోహమేనని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ అన్నారు.
పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 25 నుండి 30వ తేదీ వరకు చేపట్టే విద్యార్థి పోరుబాట యాత్ర చర్లలో ప్రారంభం అవుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన
హనుమకొండ చౌరస్తా, జులై 25: అన్యువల్ మోడల్ డిగ్రీ పరీక్షలను త్వరగా నిర్వహించాలని పీడీఎస్యూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాచకొండ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో కాకతీయ యూని�
ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై విద్యార్థి లోకం గళమెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. శనివారం ఖమ్మం నగరంలో జార్జిరెడ్డి పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులంతా కలిసి భారీ ర్యాలీ నిర
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ పీడీఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా అర్జీ పెట్టే కార్య�
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు భయపడేది లేదని పీడీఎస్యూ (PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ నాయక్ అన్నారు. వెల్దండలో మంత్రుల పర్యటన నేపథ్యంలో పీడీఎస్యూ నాయకుడు సంతోష్ను పోలీసులు ముందస్తు అరెస్టు చ�
Mid-day meals | ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పెట్టాలని తహసీల్ కార్యాలయం ఎదుట పీడీఎస్యూ విద్యార్థులు తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
విద్యార్థుల భవిష్యత్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని పీడీఎస్యూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డి.రవి అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల �
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ అలుగు వర్షిణి విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్లో గురు