నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అక్రమ ఔట్ సోర్సింగ్ నియామకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఈ నెల 28న నల్లగొండ జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అడ�
పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ను నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ బుక్ స్టాల్స్, స్కూల్స్ విచ్చలవిడిగా విద్యార్థుల వద్ద అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారని, విద్యాధికారులు, పాలక యంత్రాంగం చర
PDSU | విద్యారంగ సమస్యల పరిష్కారం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి , ప్రధాన కార్యదర్శి అనిల్ ఆరోపించారు.
PDSU | కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల కుదింపునకు నిరసనగా ఈనెల 15న ధర్నాను విజయవంతం చేయాలని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ పిలుపునిచ్చారు.
రాష్ర్ట విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ విద్య కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చేసిన సూచనల్లో కొన్నింటిని సవరించాలని పి.డి.ఎస్.యు. రాష్ర్ట ఉపాధ్యక్షుడు బి. నరసింహరావు డిమాండ్ చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ర్టంలో రేవంత్రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని పీడీఎస్యూ రాష్ర్ట అధ్యక్షుడు కాంపాటీ పృథ్వీ అన్నారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనే డిమాండ్తో పీడీఎస్యూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ నెల23, 24, 25 తేదీల్లో ఖమ్మంలో జరిగే పీడీఎస్యూ తెలంగాణ రాష్ర్ట 23వ మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహరావు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం(Midday meals,) ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ(PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
PDSU | విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు ఆరోపించారు.
PDSU | జనవరి 5,6,7 తేదీలలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభల పోస్టర్లను కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేటు వద్ద గురువారం ఆవిష్కరించారు.