Polytechnic students | పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్లోని మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు.
మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో విద్యార్థుల కోసం నిర్మించి నిరుపయోగంగా ఉన్న హాస్టల్ భవనాన్ని విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్ కార్యాలయం ఎదుట పీడీఎస్�
పెండింగ్లో ఉన్న బోధనా రుసుముల బకాయిలను, సాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ సూళ్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట �
విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ ను ఖండిస్తూ వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి డిమాండ్ చేస్తూ గురువారం పిడిఎస్యూ కారేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళా�
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు కోరారు.
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అక్రమ ఔట్ సోర్సింగ్ నియామకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఈ నెల 28న నల్లగొండ జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అడ�
పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ను నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ బుక్ స్టాల్స్, స్కూల్స్ విచ్చలవిడిగా విద్యార్థుల వద్ద అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారని, విద్యాధికారులు, పాలక యంత్రాంగం చర
PDSU | విద్యారంగ సమస్యల పరిష్కారం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి , ప్రధాన కార్యదర్శి అనిల్ ఆరోపించారు.
PDSU | కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల కుదింపునకు నిరసనగా ఈనెల 15న ధర్నాను విజయవంతం చేయాలని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ పిలుపునిచ్చారు.
రాష్ర్ట విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ విద్య కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చేసిన సూచనల్లో కొన్నింటిని సవరించాలని పి.డి.ఎస్.యు. రాష్ర్ట ఉపాధ్యక్షుడు బి. నరసింహరావు డిమాండ్ చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ర్టంలో రేవంత్రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని పీడీఎస్యూ రాష్ర్ట అధ్యక్షుడు కాంపాటీ పృథ్వీ అన్నారు.