జర్నలిస్టులు, పత్రికలపై కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ ఎదురుదాడికి దిగుతున్నది. ఆ జర్నలిస్టు చెంప పగలగొట్టాలనిపిస్తున్నదని, అక్షరం ముక్కరాని వారు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని సీఎం రేవంత్రె�
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదనే ప్రచారంలో వాస్తవం లేదని, వారికి పార్టీలో తగిన ప్రాతినిధ్యం కొనసాగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ స్ప
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్
వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన తెలంగాణ రైతులను అవమానించిన పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వెంటనే యావత్ తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి
ఏమైనా సమస్యలుంటే తనకు, లేదంటే పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి తీసుకురావాలని పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఒకవేళ తమకు చెప్పడం ఇష్టం లేకుంటే రాహుల్గాంధీ అపాయింట్మ�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికే సిద్ధపడిన మహా నేత కేసీఆర్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్�
‘హస్త’ రేఖలు చెదిరి పోతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్త రాగాలు జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. సొంత పార్టీలోనే ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ ర
ఆరు గ్యారెంటీలు అమలుకావడంలేదని ప్రజలు అంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వారి పదవులకు రాజీనామా చేస్తారా అని జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటంబ సర్వేకు సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు తమ వివరా లు ఇవ్వనేలేదనే అంశం చర్చీనీయాంశం గా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు అసలు �
హైడ్రాతో హైదరాబాద్కు ఇబ్బందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. హైడ్రా పేదల ఇండ్లు కూల్చలేదని, అది కూల్చినవన్నీ సంపన్నులవేనని తెలిపారు.
తమ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం లీక్లతో తప్పుదారి పట్టించే వ్యూహం అవలంబిస్తున్నదని గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని చెప్త�
‘ఒకే పార్టీలో ఉంటూ ఘర్షణలు సరికాదు. మంత్రి హో దాలో ఉండి దానికి అనుగుణంగా వ్యవహరించాలి. సొంత పార్టీ కార్యకర్తల మధ్య దూరం పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తల మధ్య గొడవలు రాకుండా మ నమే చూడాలి. స్థానిక ఎన�