ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు పెట్టాలని, మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.
‘అధికారులపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.. రాష్ట్రంలో ఎమ్మార్వో నుంచి ఐఏఎస్ దాకా సక్రమంగా పనిచేయడం లేదు.. అలసత్వం ప్రదర్శిస్తున్నారు.. వారి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్న’ అంటూ టీపీసీసీ అధ్యక్షు�
Mahesh Kumar Goud | ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని అన్నారు.
YS Sharmila | ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు ఘటనలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా పోస్టులతో రెచ్చిపోయిన ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేస్తోం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లారు. వారం కిందటే ఢ
AP Minister Amarnath | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల (YS Sharmila) నియామకంపై ఏపీ మంత్రి అమర్నాథ్ (Minister Amarnath) సెటైర్లు వేశారు.
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్�
తప్పక గెలుస్తామనుకున్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అధికార మార్పు తప్పదని ఆ పార్టీ
Govind Singh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి జనం పోలింగ్ కేంద్రాల తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (RPCC) �
MP Arvind | బీజేపీ తరఫున కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఎంపీ అర్వింద్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీ
Komatireddy Venkat reddy | తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని భునగిరి ఎంపీ, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat re