కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ కోవర్టు లు ఉన్నారని, ఇరిగేషన్ కాం ట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చేసేది వారేనని, బిల్లులు నిలిపివేస్తే గాని వారికి బుద్ధి రాదంటూ సం చలన వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్య�
నూతనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి గా నియమింపబడిన రాంభూపాల్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణ కు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో ను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వే
Local Body Elections : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థు�
Manne Krishank | పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్ అంటూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్రెడిట్ కోసం ఆరాట పడుతున్నారని ధ్వజమెత�
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల సీఎం నారా చంద్రబాబు నాయడు (CM Chandrababu Naidu) సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డీఎస్ మంత్రిగా, ఎంపిగా �
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరే�
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) రివల్యూషనరీ ఇన్షియేటివ్ అనే మూడు విప్లవ పార్టీలు విలీనమయ్యాయి. రాజకీయపరమైన నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన నిలవడమే లక్ష్యంగా మూడు పా�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) తెలంగాణ కాంగ్రెస్ నా�
Komatireddy Venkat reddy | తెలంగాణ కాంగ్రెస్లో వివాదాలు ఇప్పట్లో సమసేలా కనిపించడంలేదు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని, నాలుగైదు సార్లు ఓడినవారితో తాను కూర్చోవాలా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నేను 30 రోజులే జైల్లో ఉన్న కాంట్రాక్టుల కోసమే అమిత్షా చెంతకు హత్య కేసుల షా పెట్టే గడ్డి బాగుందా? రాజగోపాల్రెడ్డిపై రేవంత్రెడ్డి ఫైర్ నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ‘నేను 30 రోజులే జైల్లో ఉ�
సీఎం అమరీందర్ వ్యతిరేకించినా నియమించిన సోనియాన్యూఢిల్లీ, జూలై 18: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్దూను పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం నియమించారు. రాష్ట్ర సీఎం అమరీంద�