ఐపీవో ధర నుంచి షేరు 27 శాతం పతనం రూ.38,000 కోట్లకుపైగా సంపద కోల్పోయిన ఇన్వెస్టర్లు న్యూఢిల్లీ, నవంబర్ 18: ఇప్పటివరకూ దేశంలో వచ్చిన ఐపీవోల్లోకెల్లా అతిపెద్ద ఆఫర్ను జారీచేసిన పేటీఎం లిస్టింగ్ రోజున ఇన్వెస్టర�
ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పేటీఎంకు భారీ షాక్ తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోకి అరంగేట్రం చేసిన రోజే.. పేటీఎం షేర్లు 26 శాతం పడిపోయాయి. ఎన్ఎస్ఈ వద్ద రూ.1950 వద్ద పేటీఎం ట్రేడ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. డిజిటల్ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ రెగ్యులే�