ఆ పనిలోనే ఉన్నాం.. వాటాల విక్రయంపై త్వరలోనే నిర్ణయం వెల్లడించిన దీపం కార్యదర్శి తుహిన్ కాంత పాండే న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్పరం చేసే పనిలో బిజీబిజీగా ఉన్న కేంద్ర ప్రభుత్వం..
డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ పేటీఎంపై వస్తున్న పలు ప్రతికూల వార్తలతో ఆ షేరు కుదేలవుతున్నది. మంగళవారం బీఎస్ఈలో పేటీఎం మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ షేరు మరో 12 శాతంపైగా పతనమై రికార్డు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తనవద్దనున్న డాటాను చైనా కంపెనీలతో షేర్ చేసినందుకే, ఆ సంస్థపై రిజర్వ్బ్యాంక్ చర్యలు తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పేటీఎం సర్వర్లు సమాచారాన్ని చైనా కేంద్రంగా పనిచేస�
ఇన్వెస్టర్లను తీవ్రంగా నష్టపర్చిన న్యూటెక్ ఐపీవోలు లిస్టింగ్ ధర నుంచి సగానికి పైగా తగ్గిన పేటీఎం, పాలసీ బజార్ జోమాటో, నైకాలు సైతం ఇదే బాటలో న్యూఢిల్లీ, మార్చి 8: న్యూటెక్ స్టార్టప్లైన ఇంటర్నెట్ కంప�
PayTm teams up with SBI | తమ ఖాతాదారుల డాటా రక్షణార్థం కార్డ్ టోకనైజేషన్ కోసం పేటీఎంతో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ జట్టు కట్టింది. పేటీఎం ద్వారా చెల్లింపులకు, మొబైల్స్పై డెబిట్, క్రెడిట్ కార్డుల టో