ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడ
బోనస్, భరోసా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. వర్షాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మండలంలోని బస్టాండ్ వద్ద అన్నదాతలు నిరసన కార్యక్రమాన్ని చ
ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న ఏకైక సహకార విద్యుత్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంది. వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, నివాసాలకు అడిగిన వెం టనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి వెలుగులు నింపుతు�
వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిచ్కుంద, ఏర్గట్ల తదితర మండలాల్లో గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట బైఠాయించి టోకెన్�
బ్యాంకు రుణం కట్టలేదని రైతు భూమిని స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అధికారులు వేలం వేశారు. ఈ ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్గావ్లో చోటుచేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నది. పెట్టుబడి సాయం అందించకుండా రైతులను అప్పులపాలు చేసిన సర్కారు.. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టిచ్చిన మహిళా స్వయం సహ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.9.95 లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ వసూలయ్యాయి. అలాగే రూ.2.05 లక్షల కోట్లు రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపింది. క్రితం ఏడాది ఇదే సమయంలో చెల్లించిన దాంతో పోలిస్తే 56.49 �
Toll Plaza Employee Tossed In Air | టోల్ ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు టోల్ బూత్ నుంచి కారు వేగంగా దూసుకెళ్లింది. అడ్డుగా వచ్చిన టోల్ బూత్ ఉద్యోగిని వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి కారు బానెట్పై �
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి పలు రకాల వృత్తి విద్యాకాలేజీల్లో కోరినంత ట్యూషన్ ఫీజులు చెల్లించలేదన్న కారణాలతో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రైవేటు క�
Good News | తిరుమల భక్తులకు టీటీడీ మరో తిపి కబురును అందజేసింది . తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం( Break Darsan) పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నూతన విధానా�
Normal Transactions: సాధారణ లావాదేవీల కోసం 2వేల నోట్లను ఇవ్వవచ్చు. పేమెంట్ రూపంలో కూడా ఆ నోట్లను తీసుకోవచ్చు. కానీ, ఆ నోట్లను సెప్టెంబర్ 30వ తేదీలోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ చెప్పింది.
ఆస్తిపన్ను చెల్లింపులు, స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) మరింత పారదర్శకంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వచ్చే ద�