ఆస్తిపన్ను చెల్లింపులు, స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) మరింత పారదర్శకంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వచ్చే ద�
ముషీరాబాద్కు చెందిన శివరామప్రసాద్ విశ్రాంత ఉద్యోగి. ఆంధ్రాబ్యాంక్ రిటైరీస్ పేరుతో విశ్రాంత ఉద్యోగుల కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరె�
అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో
Gujarat | కూతురి కాలేజీ ఫీజు కట్టలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్లోని తాపీలో జరిగింది. గొద్ధా గ్రామానికి చెందిన బాకుల్ పటేల్ అనే వ్యక్తి ఈ నెల 15న క్రిమీ సంహారక మందు తాగి
ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) అవకాశం సోమవారంతో ముగుస్తున్నది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలను 10 శాతం వడ్డీతో ఏకకాలంలో పూర్తిగ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ పదే పదే తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తన పాదయాత్రలో భాగంగా సోమవారం మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భం�
ఆస్తి పన్ను చెల్లింపులో 5 శాతం రాయితీ కల్పిస్తూ జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీం ఈ నెల 30తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నెలాఖరులోగా ఏడాది ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ
విజయవాడ హైవే పై ఓ స్నాచర్ బరితెగించాడు. ఓ మహిళ చైన్ లాగే క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడినా.. గొలుసు లాక్కొని పారిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు వాడిన బండిపై కట్టిన రాయితీ
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భారమైనదే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) కోసం గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐట
30 ఏండ్ల వయసు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మలుపు. ముగిసిన చదువు, ఉద్యోగంలో స్థిరత్వం, వైవాహిక జీవితం ప్రారంభం.. ఇలా అనేక సంఘటనలు ఈ వయసులోనే జరుగుతాయి. అయితే ఆ తర్వాత ఆర్థికంగా ఎంత భద్రంగా ఉంటామన్న దానిపైనే జీవితం�
కరోనా ప్రభావంతో ఆస్తిపన్ను చెల్లింపులు ఆన్లైన్ బాటపట్టాయి. గతంలో 80కోట్లకు మించని డిజిటల్ చెల్లింపుల విలువ..2020-21 ఆర్థిక సంవత్సరంలో 573.65కోట్లకు పెరిగింది. పన్ను చెల్లించిన యజమానులతో పోలిస్తే దాదాపు 55శాతం