Kota Rukmini | ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ నాయకురాలు కోట రుక్మిణి ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సచివాలయంలో కనిపించడంతో అంతా ఈమె గురించే చర్చించుకుంటున్నారు. డిప్యూటీ
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త ఇసుక పాలసీకి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాష్ట్ర ప్రభ�
Balineni Srinivas Reddy | వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మారుస్తారనే కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి అప్ప�
Pawan Kalyan | వైసీపీతో పాటు ఇతర పార్టీ నేతలు మన శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే అని పవన్ కల్యాణ్ అన్నారు. చేతగాక కాదు.. కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచివి కాదని తెలిపారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్ద�
Pawan Kalyan | దేశంలో మన గెలుపు ఓ కేస్ స్టడీగా మారిందని జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామని అన్నారు. మనం సాధించిన గెలుపు ఎంతో గొప్పది �
Anant-Radhika | ప్రపంచ స్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ల వివాహం శుక్రవారం రాత్రి అత్యంత ఆడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా �
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్డీగా కె.వెంకటకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కె.వెంకటకృష్ణ ప్రస్తుతం జీఏడీలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్
AP News | సార్వత్రిక ఎన్నికల్లో కాపుల ఓట్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ గంపగుత్తగా కూటమికి వేయించారని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా తెలిపారు. ఇప్పుడు కాపుల్ని బీసీల్లో చేర్చడం డిప్యూటీ సీఎం పవన
Vanga Geetha | ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉన్నట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేత వంగా గీత మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్�
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఓఎస్డీగా యువ అధికారి మధుసూదన్ను నియమించారు. ప్రస్తుతం ఆయన కడప ఆర్డీవోగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన ధర్మవరం ఆర్డీవోగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
Pawan Kalyan | విజయవాడలోని కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను దహనం చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై �