మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ రోజు అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్ పూర్తిగా కోలుకొని ఈ రోజు ఇం�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్గా ‘భీమ్లా నాయక�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతుండగా, ఈ ఎన్నికలలో ఓటు వేసేందుకు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. కొద్ది సే
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అనే చెప్పాలి.ఇప్పుడు ఆమె నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు చిత్రాలకు �
Power star Pawan kalyan |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ దర్శకుడికి అవకాశం ఇస్తాడో ఊహించడం కష్టం. కథ నచ్చితే హిట్స్తో సంబంధం లేకుండా దర్శకులకు అవకాశం ఇస్తుంటారు. ఇది ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరికైనా అ
పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోశియుమ్” తెలుగు రీమేక
Nithya menon look from Bheemla nayak | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయ్యప్పనుమ్ కోషియుమ్ మలయాళ సినిమాకు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి
‘సినీ పరిశ్రమ నలుగురు దర్శకనిర్మాతలకు చెందినది కాదు. ఒకరి బెదిరింపులకు ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదు. ఒక వ్యక్తిని, సినిమాను దృష్టిలో పెట్టుకొని కాకుండా చిత్రసీమ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్
చిత్ర పరిశ్రమపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతున్నది. నిన్న ప్రభుత్వంపై
వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్గా వస్తోంది. సాగర్ చంద్ర తెరకెక్
Sajjala Ramakrishna Reddy | కరోనా కాలంలో ఇలా వేలమందితో సభలు పెట్టి పవన్ కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజమండ్రిలో పవన్ కల్యాణ్
Janasena Meeting | తన ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజమహేంద్ర వరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.