ప్రజా సమస్యలను ఆలకించడం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘జనవాణి’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ప్రజల నుంచి జనసేనాని వినతులు...
పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeyudu Bhagath Singh) సినిమాతోపాటు త్రివిక్రమ్-మహేశ్ సినిమా కూడా ఉంది. అయితే పవన్-హరీష్ శంకర్ ప్రాజెక్టు వాయిదా పడ్డదన్న వ
2014లో జనసేన పార్టీకి రూ.4 లక్షలు విరాళం ప్రకటించి..వార్తల్లో నిలిచారు అంజనమ్మ (Anjanamma). ఈ సారి ఆంధ్రప్రదేశ్లో రైతుల (AP farmers) కోసం తన వంతు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఏపీ రైతుల సంక్షేమానికి రూ.1.5 ల�
సీనియర్ నటుడు అర్జున్ సర్జా దర్శకనిర్మాణంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. స్వీయ నిర్మాణ సంస్థ శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంప
విరాటపర్వం (Virata Parvam) చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా విడుదలకు ముందు వేణు ఊడుగుల (Venu Udugula) స్టార్ హీరో పవన్ కల్యాణ్కు ఓ కథ వినిపించాడని, సినిమాకు పవన్ కల్యాణ్ కూడా గ్రీన్
ఏఎం రత్నం (AM Ratnam), స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ కాంబినేషన్ ఇపుడు హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu)సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు ర
‘ఓటీటీ అవకాశాలు వచ్చినా సినిమాకే నా మొదటి ప్రాధాన్యం’ అంటున్నది నాయిక నిధి అగర్వాల్. ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకొచ్చిన ఈ భామ…‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో విజయాన్ని అందుకుని క్రేజ్ తెచ్చుకుంద
26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ (Major) చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమాపై జనసేన చీఫ్ పవన్ కల�
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తున్నది జనం కోసమా లేక చంద్రబాబు కోసమా రాష్ట్ర ప్
ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడం పట్ల మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపితే వారంతా నారా లోకేవ్, పవన్ కల్యాణ్ మాదిరి
పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన పార్టీ నేతలు తహతహలాడుతున్నారని, టీడీపీతో పొత్తుతో పవన్ కల్యాణ్ ఎన్నటికీ ముఖ్యమంత్�
రానున్న రోజుల్లో జనసేన కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు హెచ్చరించారు. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా జనసైనికులకు లేఖ రాశారు. పవన్ కల్యాణ్తో పాటు నాగబాబు వరుస�