పాస్పోర్ట్ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ శుక్రవారం తెలిపారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే గంటలోపే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట�
పాస్పోర్టు సేవలను విస్తరించేలా రీజనల్ పాస్పోర్టు కార్యాలయ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వచ్చే నాలుగు శనివారాల పాటు సేవలను అందించనున్నారు.
ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్తో పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పాస్పోర్ట్ సేవలు నిలిపివేసినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్త�
హజ్ యాత్రికుల కోసం పాస్పోర్ట్ కార్యాలయాల్లో శనివారం ప్రత్యేక సేవలు అందిస్తామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మెరుగైన పాస్పోర్టు సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని సికింద్రాబాద్ రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. తత్కాల్,
మహబూబ్నగర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో పాస్పోర్ట్ జారీ విషయంలో ఉన్నత ప్రమాణాలతో సేవలందించే దిశగా చేపట్టే చర్యలపై విస్తృతంగా అధ్యయనం చేసినట్లు ఎం పీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పార�
పాస్పోర్ట్ సేవలు మరింత సులభతరం చేసేందుకు సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయం వాట్సాప్లో ప్రత్యేక సేవలు ప్రారంభించింది. విదేశాంగశాఖ ముఖ్య పాస్పోర్ట్ అధికారి టీ ఆర్మ్స్ట్రాంగ్ �
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న కారణంగా శుక్రవారం నుంచి అన్ని పాస్పోర్ట్ సేవాకేంద్రాలు, లఘుకేంద్రాలు, 14 పోస్టాఫీస్ సేవాకేంద
పాస్పోర్టు| విదేశాలకు వెళ్లాలనుకునేవారికి గుడ్న్యూస్. రాష్ట్రంలోని పాస్పోర్టు సేవా కేంద్రాలు నేటి నుంచి పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయడంతో క్రమంగా ఒక్�
న్యూఢిల్లీ: ఇవాళ పాస్పోర్ట్ సేవా దివస్. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో పాస్పోర్ట్ సేవల్లో తమశాఖ ఉద్యోగులు అత్యున్నత ప్రమాణాలు పాటించినట్ల�
పాస్పోర్టు సేవలు| రాష్ట్రంలో పగటిపూట లాక్డౌన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ప్రజలకు అన్నిరకాల సాధారణ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పోస్టాఫీసుల్లో పాస్పోర్ట్ సేవ
నేటినుంచి పాస్పోర్ట్ సేవలు కూడా బ్యాంకుల పని వేళలల్లోనూ మార్పు ప్రత్యేక ప్రతినిధి, మే 31 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ మినహాయింపు సమయం పెంచిన నేపథ్యంలో ఒక్కో ప్రభుత్వ సేవ అందుబాటులోకి వస్తున్నది. వ్యవసాయ