ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ కమ్యూనిటీ హాల్లో
టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా �
ఇతర రాష్ర్టాల అప్పులే చాలా ఎక్కువ టాప్లో పశ్చిమ బెంగాల్, పంజాబ్ సామాజిక ఆర్థిక సర్వే-2022 వెల్లడి హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పులపాలు చేశారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో �
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. చికాగోలో ఓ పార్టీ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి
భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే పార్టీలో జరిగిన ఘర్షణలో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బన్వర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జబెరా ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ లోధి పుట్ట