“స్వార్థ రాజకీయాలతో దేశం ఆగమవుతున్నది. మతవిద్వేషాలతో అశాంతి కనిపిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతున్నది. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో సరైన వృద్ధి కనిప�
బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ దళితులను అవమానాలకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఆదివారం ఆయన మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్�
టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, అందుకే ప్రజలు ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని ఎన్జీకొత్తపెల్లి, ఉప్పలంచ గ్రామాలకు చెందిన 50 కుటుంబాల వారు వివిధ పార్టీల నుంచి ఆ పార్టీ యువ న�
‘కాంగ్రెస్, బీజేపీలు ఝూటా పార్టీలు. ఆ పార్టీ నేతలకు పొద్దున లేచినదగ్గరి నుంచి అబద్ధాలు మాట్లాడడం తప్ప మరొకటి తెలియదు. అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై ఇంత విష ప్రచారమా..? అభి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కారు స్పీడును తట్టుకోలేక విపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. భరోసా యాత్ర చేపట్టిన బీజేపీ వరుణుడి పేరు చెప్పి వాయిదా వేసుకున్నది. ఎన్నికలకు ఇంకా ఏ�
టీఆర్ఎస్కేవీతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ప్రీమియర్ పరిశ్రమ సంఘం యూనియన్ అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. పెద్దకందుకూరు ప్రీమియర్ పరిశ్రమకు చెందిన టీఆర్ఎస్కేవీ నూతన కార్యవర్
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ప్రజలకు కల్లారా కనబడుతున్నదని.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం �
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి గద్దెనెక్కిన ఇమ్మానుయేల్ మాక్రాన్కు పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. సోమవారం విడుదలైన ఫలితాలతో ఆయన పార్టీ కూటమి పార్లమెంట్లో మెజార్టీ కోల్ప�
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరైన అనంతరం ఓ యువతిపై ఆమె ఇంట్లోనే లైంగికదాడి జరిగింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. గుజరాత్కు చెందిన యువతి(28) ప్రగతినగర్లోని గ్రీ�
పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలో బీజేపీ నాయకుడు పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ అంజయ్యతోపాటు వంద మంది కార్యకర
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జల్సా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కఠిన చర్యలు తీసుకుంటున్నారు
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ పార్టీ లో చేరుతున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. కాటారం మండలానికి చెందిన కాంగ్రెస్ ప�
ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ చేరుతున్న వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని చందుపట్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన దొం
నందికొండ, హలియా మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసేందుకు పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం హాలియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్�
కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుంభకోణాలమయమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలో ఆ పార్టీ దుకాణం బంద్ అయినట్టేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబ�