నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడేవారు ఎవరూ లేరని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను తాను గానీ, రాహుల్ అసలు పట్టించుకోమని తేల్చ�
ఇండ్లు కోల్పోయిన తమకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు, బాధితులు ఇల్లెందు మండలం పూసపల్లి గ్రామంలో నూతన ఓసీ వి
మాజీ మంత్రి హరీశ్రావు జన్మదిన వేడుకలను మంగళవారం పార్టీ నాయకు లు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
DMK Leader | తమిళనాడులో అధికార డీఎంకే యువ నాయకుడు దైవసేయల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రాజకీయంగా పదవులు దక్కించుకోవడం కోసం తన భార్యతో పాటు మరో 20 మంది మహిళలపై ఒత్తిడి చేస్తున్నాడనే అభియోగాలతో అరక్కోణం పోల�
భూ సమస్య నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు పోలీసులతో ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన అవుశర్ల సత్యనారాయణ, అవుశర్ల వెంకటేశ్ బుధవారం చేర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య�
అధికార పార్టీ నాయకులు, పోలీసులు మిలాఖత్ అయ్యారు. డబ్బున్న వారిని టార్గెట్ చేసి మామూళ్ల కోసం పోలీస్స్టేషన్లో నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి దారిలోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఘటన ఉస్మానియా యూనివర్స
టీపీసీసీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఈ మేరకు అధిష్ఠానం గ్రీన్సిగ్నల్ ఇ చ్చినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ మాత్రం మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల తర్వ�
BJP MP Jayant Sinha: ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. గ్లోబల్ వార్మింగ్ అంశాలపై ఫోకస్ చేసేందుకు తనను ప్రత్య
పార్టీలు మారే నాయకులు పదవులకు రాజీనామా చేసి మారాలని, రాజీనామా చేయకుండా మారడం సరికాదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం శంకపర్ల్లి మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లతో కలిసి సమావేశం నిర్వహి
ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెబుతున్న ఓ పార్టీ నేతలపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆ పార్టీని నమ్మితే నిండా మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.
ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, ప్రధానకార్యదర్శి కోట వెంకట్ర
అభివృద్ధికి ఆకర్షితులై ఆ యా పార్టీల నాయకులు టీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారని ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో కొత్తకోట మండలం కా�