PSC Meet | విదేశీ వ్యవహారాల (External Affairs) పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (PSC) సమావేశమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ హౌస్ బిల్డింగ్లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ �
హైకోర్టును సందర్శించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(లా అండ్ జస్టిస్)కి న్యాయవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ దేశంలోని హైకోర్టులను సందర్శిస్తున్నది
నిర్లక్ష్యంగా కారణంగా మరణాలు సంభవించే ఘటనల్లో దోషులకు విధించే శిక్ష రెండేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ భావిస్తున్నది. ఈమేరకు కమిటీ సిఫారసు చేయనున్నట్టు అధికారిక వర్గాలు
Smart Cities | అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆచరణలో ఆమడ దూరంలో ఉంది. మూడు సార్లు గడువు పెంచినా, స్మార్ట్ సిటీల్లో 66 నగరాల్లో అందుకు సంబంధి
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో అశ్లీలత, అసభ్యత పెచ్చుమీరి పోతున్నదని..ఈ ధోరణి యువతరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
సీబీఐ హోదా, దాని అధికారాలు, విధులను నిర్వచించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. సీబీఐ తమ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చాలా రాష్ర్టాలు జనరల్ కన్సెంట్ను ఉప