బీఆర్ఎస్ పార్టీ చేవేళ్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఙానేశ్వర్ ను భారీ మెజారిటీలో గెలిపించుకోవాలని పార్టీ మండల నాయకులు పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని హరిదాస్
నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ఇన్నిరోజులు హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు అంటే శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగియనుంది.
ప్రజల సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపిద్దామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భా�
సర్వే ప్రకారం బోయినపల్లి వినోద్ కుమార్ ఎనిమిది శాతం ఓట్ల అధిక్యంతో ముందంజలో ఉన్నారని, కరీంనగర్లో ఆయన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పారు. మీరందరు కూడా ఈ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీణవంక నుంచి బస్సులో వెళ్లారు. కాగా, వీణవంక నుంచి జగిత్యాల వరకు బీఆర్ఎస్ ప్
దేవుడి పేరుతో ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తుర్కయ�
సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా దొంగ ప్రమాణాలు చేస్తున్నారని, ప్రజలెవ్వరూ కాంగ్రెస్ను నమ్మే స్థితిలో లేరని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు.
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత వైఖరి, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలే వివరిస్తున్నారని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగ�
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం మంచిర్యాలకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా సరిహద్దు ఇందారం వద్ద మహిళలు ఘన స్వాగతం పలికారు. రాత్రి 7.57 గంటలకు కేసీఆర్ బస్సు ఇందారం గోదా�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రాంబాబు యాదవ్, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబా�
కేంద్రంలో బీజేపీ పది సంవత్సరాలు పాలనలో చేసిందేమీలేదని, దేవుడి పేరు చెప్పుకుని ఓట్ల రాజకీయం చేస్తున్నదని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం మం�
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు తప్పవని.. పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని లింగసానిపల్లి
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, గిరిజనుల కలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం మండల కేంద్