పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రగతి సా ధ్యమవుతుందని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ అన్నారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 13వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్ సర్కిల