ఆర్థిక వేత్తగా అడుగుపెట్టి.. ప్రధాని పీఠాన్ని పడేండ్ల పాటు అధిష్ఠించి ఎన్నో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 33 ఏండ్ల పార్లమెంటరీ ప్రస్థానం బుధవారంతో ముగిసింది.
పార్లమెంటరీ అధికారులు అప్డేటెడ్గా ఉండాలని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డీజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బెన్హర్ మహేశ్దత్ ఎక్కా సూచించారు.
భారత రాష్ట్రసమితి (BRS) పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతోపాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం మరికాసేట్లో ప్రారంభంకానున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) అధ్యక్షతన తెలంగాణ భవన్ల
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నోరుజారారు. నిండు పార్లమెంటు సాక్షిగా తెలంగాణవాళ్ల భాషను అవమానించారు. తెలంగాణ నుంచి వచ్చే సభ్యులు ‘కమ్జోర్ (బలహీనమైన,
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలగొద్దు నూతన సహకార వ్యవస్థపై కేంద్రానికి పార్లమెంటు హౌస్కమిటీ సిఫారసు హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం రూపొందించనున్న కొత్త సహకార విధానంలో రాష్ర్టాల హక�
కాకతీయ యూనివర్సిటీలో పీవీ విజ్ఞాన కేంద్రానికి నిధులిస్తాం అంతర్జాతీయ సదస్సులో టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేకే నయీంనగర్, మార్చి 20: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్న పీవీ విజ్ఞాన కేంద్రానికి ని�