జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ సమావేశాలకు మంగళం పాడారు. ప్రతి వారంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు, కమిషనర్, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు,
తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్చాన్స్లర్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సందీప్కుమార్ సుల్తానియాను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు 2021 మ�
మూడు నెలలుగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిచిపోయింది. ఈ నెల 6న కోడ్ ముగియడంతో సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రజావాణి ప్రారంభం కాగా, ఫిర్యాదులు వెల్లువెత్తాయ�
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒకలెక్క.. గా రాష్ట్రంలో పాలన సాగనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. అయితే, అధికారంలోకి రాగానే ట్రై పోలీస్ �
ఎన్నికల కోడ్ గురువారంతో ముగియనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అభివృద్ధికి అడ్డుగా మారింది. దీంతో ప ల్లెలు, పురపాలికల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుక
మంచిర్యాల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపాలు.. రైతన్నల పాలిట శాపాలుగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినోళ్లకే సెంటర్లు కేటాయించ�
Dharani | ధరణి కమిటీ సభ్యులు శనివారం సచివాలయంలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్తో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిషారంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది.
జీహెచ్ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, కొత్తగా వచ్చే ఏ పనులను చేపట్టబోమని, ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా బంద్లోకి వెళ్తున్నట్లు అల్టిమేటం �
దేశ సంపద మొత్తాన్ని ఆదానీ, అంబానీలకు దోచిపెట్టి కార్పొరేట్లను పెంచిపోషించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కోహెడలోని వేంకటేశ్వర గా�
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సి-విజిల్ యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, మెదక్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ తుపాకులు తీసుకున్నవారు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో అందజేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.
మైనార్టీ మహిళల కోసం ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కుట్టుమిషన్లు ఆరు నెలలుగా మూలుగుతున్నాయి. పంపిణీకి ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పిన అధికారులు.. ఇప్పుడేమో సర్కారు నుంచి అనుమత
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గోడలపై సున్నం వేసి రాతలు తొలగించడం, శిలా ఫలకాలకు పాలథిన్ కవర్లు కప్పి కనిపించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ పత్తిపాక గ్రామంలో శిలా ఫలకాలకు బతుకమ్మ చీ�
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం వరకు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ వివిధ విభాగాల అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి రూ.46.61 లక్షల నగదును ప�
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో �