ఆస్తిపన్ను వసూళ్లపై పార్లమెంట్ ఎన్నికల కోడ్ ప్రభావం చూపనున్నది. ఇప్పటికే గతేడాది అసెంబ్లీ ఎన్నికలు, కొత్త సర్కారులో ప్రజాపాలన సందర్భంగా అధికారులు సంబంధిత విధుల్లో నిమగ్నం కావడంతో ఆస్తిపన్ను కలెక్ష�
పార్లమెంట్ సాధారణ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేయాలని సిద్దిపేట సీపీ అనురాధ సోమవారం ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. పోలీస్స్టేషన్లు, ట్రై పోలీస్ కమిషనరేట్ల సరిహద్దులలో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ- ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన బోనకల్లులో ప్రత్యేక బోర్డర్ చెక్పోస్టును ఆదివారం ఏర్పాటు చేశారు. చెక్పోస్టును జిల్లా అదనపు కలెక్టర్ జీ మధుసూదన్ పరిశీ�
ఎన్నికల కోడ్ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ తేదీలు వెలువడిన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తనా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేస్తూ ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
TS Technological University | రాష్ట్రంలో జేఎన్టీయూ తరహాలో మరో కొత్త సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతున్నది. దీనికి తెలంగాణ టెక్నాలజికల్ యూనివర్సిటీ (టీటీయూ) అనే పేరును అధికారులు పరిశీలిస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోపే మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీని ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నది. నగరంలో మెట్రో రెండో దశకు డీపీఆర్ (స
రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగా దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని రాష్ట్ర దళిత బంధు సాధన ఐక్య పోరాట సమితి అధ్యక్షుడు
పోలీసు ఉన్నతాధికారుల బదిలీలలో ప్రభుత్వం ‘తిక్క శంకరయ్య’లా వ్యవహరిస్తున్నదని పోలీసు వర్గాలలో చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పోలీసు ఉన్నతాధికారులను బదిలీలు చేశారు.
బల్దియా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ బక్కచిక్కుతున్నా.. అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముంచుకొస్తున్నా.. వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆస్తిపన్న�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్, క్షేత్రస్థాయి పరిశీలన, కమిటీల పేరిట డ్రామాలడుతున్నారని బీజ