పార్లమెంట్ భవనంలో భద్రతా లోపం మరోసారి బయటపడింది. 20 ఏండ్ల వయసున్న యువకుడొకరు గోడ ఎక్కి పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆ యువకుడు గోడ ఎక్కి పార్లమెంట్ అనెక్స్ భవన ప్
President Murmu | 17వ లోక్సభ చివరి సమావేశాలు (Parliament) నేటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము .. ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్కు (Parliament building) సంప్రదాయ గుర్రపు బగ్గీ (traditional buggy)లో వెళ
అసలు విషయం ఏమంటే ఎవరికీ తెలియని, ఎక్కడా చర్చకు రాని మన దేశంలో ఉన్న విద్యావంతుల నిరుద్యోగం. పార్లమెంట్ భవనంలో భద్రతా వైఫల్యానికి పాల్పడినవారిని పరిశీలిస్తే.. సాగర్ శర్మ పన్నెండో తరగతి వరకు చదువుకున్నాడ
లోక్సభలో భద్రతా వైఫల్య ఘటనతో పార్లమెంట్ భద్రతా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అత్యంత పటిష్ఠమైన బహుళ స్థాయి భద్రత వ్యవస్థ మధ్య ఉండే పార్లమెంట్లోకి విజిటర్ పాస్పై వచ్చిన దుండుగులు పొగ గొట్
కొత్త పార్లమెంటు భవనంలో సిబ్బందికి కొత్త యూనిఫాం ఒక రోజు ముచ్చటగానే మిగిలింది. ఈ యూనిఫాం కోసం ఉపయోగించిన వస్త్రం దళసరిగా ఉందని, పాకిస్థానీ రేంజర్లు వాడే దుస్తుల మాదిరిగా ఉందని, దీనిని ధరిస్తే ఊపిరి ఆడటం �
భారత పార్లమెంట్ చరిత్రలో మంగళవారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ ఎంపీలందరూ కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు.
అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా (Indian Parliament) సేవలు అందిచనుంది. ఈమేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్గా (Parliament) నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ (Gazette) విడుదల చేసింది.
అస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన దేశ పార్లమెంట్ భవనంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఓ శక్తివంతమైన వ్యక్తి చేతిలో తాను లైంగిక వేధింపులకు గురయ్యాయని �
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన రాజదండం ‘సెంగోల్' మరోసారి తెర మీదకు వచ్చింది. ఒడిశా రైళ్ల ప్రమాదానికి, సెంగోల్కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చ�
Parliament Building | నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొద్దిక్షణాల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ ) పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవ�
అధునాత వసతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్ద సెంగోల్ను (Sengol) ప్రతిష్టించారు. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోదీకి లోక్స�
Parliament | స్వాతంత్య్రానికి ముందు, అనంతరం ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది పా త పార్లమెంటు భవనం. భారత ప్రజాస్వా మ్య స్ఫూర్తికి చిహ్నంగా నిలిచిందీ భవనం.
Parliament | రాజ్యాంగంలోని 79వ అధికరణం నిర్దేశించినట్లు, మన పార్లమెంటు మూడు విభాగాలుగా ఉంటుంది. అది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలతో కూడినది. అంటే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం అన్నమాట. అందువల్లనే, ఉభయ సభలు ఓ బ