భారత బల్లెం వీరుడు, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం నెగ్గిన నీరజ్.. అవి ముగిసిన కొద్దిరోజులకే లాసానే (స్విట్జర్లాండ్) వేదికగా జరిగిన ప్రతి�
భారత స్టార్ జావెలిన్త్రోయర్ నీరజ్ చోప్రా..డైమండ్ లీగ్ పోరుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో రజత పతకంతో మెరిసిన నీరజ్...గురువారం రాత్రి జరిగే డైమండ్ లీగ్లో సత్తాచాటడం ద్వారా
పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలతో కొత్త చరిత్ర లిఖించిన యువ షూటర్ మను భాకర్..తన విజయాన్ని ఆస్వాదిస్తున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లే�
ఇటీవలి ప్యారిస్ ఒలింపిక్స్లో స్వల్పంగా బరువు ఎక్కువ ఉండటంతో రెజ్లింగ్లో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్ ఫోగాట్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
దేశ క్రీడారంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని క్రీడాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసి
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అనర్హత వేటుపై అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(కాస్) పూర్తి స్థాయి తీర్పును వెలువరించింది. ఈనెల 14న ఏకవాక్య తీర్పునిచ్చిన కాస్ స�
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా తాము చేపట్టిన పోరాటాన్ని వీడేది లేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మరోసారి స్పష్టం చేసింది.
Neeraj Chopra | గాయం కారణంగా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయానని భారత డబుల్ ఒలింపియన్ నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. ఇటీవలే ముగిసిన ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో నీరజ్ వెండి వెలుగులు విరజిమ్మాడు. �
గతేడాది వివాదాలకు కేంద్ర బిందువు అయిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పారిస్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే మరోసారి డబ్ల్యూఎఫ్ఐ X అడ్హాక్ కమిటీ డ్రామాకు తెరలేచింది.
Vinesh Phogat | భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్కు నిరాశ తప్పలేదు. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలంటూ చేసిన అప్పీల్ను స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ తిరస్కరించింది.
Droupadi Murmu | పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత బృందంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడాకారులను కలిసిన ఆమె.. వారితో ముచ్చటించారు. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన ఒ�
Vinesh Phogat | పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఇప్పటికే ముగిసినా భారత మహిళా రెజర్ల వినేశ్ ఫోగట్ ఇంకా స్వదేశానికి చోరుకోలేదు. వినేశ్ 50 కిలోల విభాగంలో ఫైనల్కు చేరుకోగా.. నిర్దేశించిన పరిమిత బరువు కంటే వంద గ్ర