ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ప్రసిద్ధి చెందిన లువ్రా మ్యూజియంలో భారీ చోరీ చోటుచేసుకుంది. మోనాలిసా లాంటి ప్రసిద్ధి చెందిన చారిత్రక కళాఖండాలు ఉన్న ఈ మ్యూజియంలో నెపోలియన్ కాలం నాటి ఆభరణాలను అపహరించారు.
బార్బడోస్లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) కాన్ఫరెన్స్ అనంతరం పర్యటనలో భా గంగా తెలంగాణ శాసనసభ బృందం ప్యారిస్లో పర్యటించింది.
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రమాదానికి ముందు ఎలాంటి సమస్యలు లేవని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ విమానం పారిస్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి అహ్మదాబ�
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు మరో ఏడుగురు అధికారుల బృందం విదేశీ పర్యటన ఖరారైంది. నెదర్లాండ్స్, పారిస్ల్లో పర్యటించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Vidit Gujarathi : భారత యువ గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతీ(Vidit Gujarathi ) వివాహబంధంలో అడుగుపెట్టాడు. వ్యూహాత్మక ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసే అతడు ఏప్రిల్ 2వ తేదీన మనువాడాడు. బుధవారం హోమియోపతి వైద్యురాల
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ సర్జన్.. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడ్డాడు. 299 మంది రోగులపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో అత్యధిక మంది చిన్నారులేనని పోలీసుల దర్యాప్తులో తేలిం
హైదరాబాద్ ప్రతిష్ఠకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించేందుకు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కృషిని, ఫలితంగా లభించిన ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్ర�
వరల్డ్ బెస్ట్ సిటీస్-2025లో ‘లండన్ నగరం’ టాప్లో నిలిచింది. లండన్ తర్వాత న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్.. టాప్-10లో ఉన్నాయి. నివాస యోగ్యత, సంస్కృతి, నగరంలో రాత్రి జీవితం మొదలైనవి పరిగణనలోక�
భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్ ఒప్పందాన్ని కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.
Dinosaur Skeleton | ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్లలో ఒకటైన వల్కాన్ను ఈ నెల 16న ఫ్రాన్స్ రాజధాని పారిస్లో వేలం వేయనున్నారు. డైనోసార్ అస్థిపంజరం బిడ్ నమోదు కాకముందే ధర 11 నుంచి 22 మిలియన్ అమెరికా డాలర్లు (దాదాపు రూ.
పారిస్ వేదికగా ఇటీవలే ముగిసిన పారాలింపిక్స్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన విజేతలకు కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు ప్రకటించింది. ఈ క్రీడలలో భారత్ తరఫున బంగారు పతకం సాధించినవారికి రూ. 75 లక్షల