CM KCR | తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఈ పదేండ్లు ఎంతో కష్టపడ్డాం అని, తలసరి ఆదాయంలో రాష్ట్రం నంబర్వన్గా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మరి ఇప్ప�
MLA Challa Dharma Reddy | కాంగ్రెస్(Congress)కు ఓటేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy )అన్నారు. జిల్లాలోని గీసుగొండ మండలం చంద్రయ్యపల�
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లె గ్రామంలో ఆయన ప్రచారం చేపట్టారు. ఈ
MLA Dharma Reddy | కాంగ్రెస్, బీజేపీ పార్టీల వాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి, యువత భవిష్యత్తుకు బాసట చూపుతానని పరకాల నియోజకవర్గం బీఆ
MLA Dharma Reddy | ప్రజలంతా బీఆర్ఎస్వైపే ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సీఎం కేసీఆర్ గెలువడ ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy) అన్నారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 15 వ డ
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం (Rain) కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హనుమకొండ (Hunamkonda) జిల్లా పరకాలలో (Parakala) ఈదురుగాలులు, ఉరుములు (Thunderstorms), మెరుపులతో (Li
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని భీంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. భీంగల్ వద్ద కారుపై ఓ జేసీబీ (JCB) పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరకాల రూపురేఖలు స్వరాష్ట్రంలో మారాయి. పరకాల నుంచి ములుగుకు తరలిపోయిన రెవెన్యూ డివిజన్�
సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నడికూడ మండలం నర్స�
దేశానికే తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన 663 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ కార్డు
సీఎం కేసీఆర్ చొరవతోనే పట్టణంలో వంద పడకల దవాఖాన మంజూరైందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించనున్న వంద పడకల దవాఖానకు కేటాయించిన స్థలాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మం�
వరంగల్ : పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్టైల్ పార్కులో ఏర్పాటు �
Jangareddy | బీజేపీ సీనియర్ నేత, హనుమకొండ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి (Jangareddy) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు