హన్మకొండ జిల్లా పరకాల గ్రామానికి చెందిన గురుకుల తాత్కాలిక ఉపాధ్యాయుడు కుమారస్వామి మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శ వర్షిణిదే పూర్తి బాధ్యతని తాత్కాలిక ఉపాధ్యాయుల స
రాజీయే రాజ మార్గమని, జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న పలు కేసులను పరిష్కరించినట్లు పరకాల కోర్టు జడ్జి సీహెచ్ శ్రావణ స్వాతి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను పురష్కరించుకుని పట్టణంలోని కోర్టు �
ప్రజల భద్రతల సంరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఏసీపీ సతీశ్ బాబు అన్నారు. శనివారం స్థానిక పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలోని పాత సీఎంఎస్ గోడౌన్స్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా
జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో జరగనున్న బీఆర్ఎస్ రజతో సభకు పరకాలచ భూపాలపల్లి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తరలి వెళ్లారు.
పదవిలో ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేపట్టిన సర్పంచ్లు వాటి బిల్లుల కోసం ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నా కాంగ్రెస్ ప్రభు�
పరకాల కేంద్రంగా పనిచేసే ప్రతి జర్నలిస్టు ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకోవాలని ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సలహాదారు దాసరి రమేశ్ (Dasari Ramesh) అన్నారు. ప్రెస్ క్లబ్లో పలువురు జర్నలిస్టులకు సభ్యత్వం అందించ
హనుమకొండ జిల్లా పరకాల (Parakala) మండల ప్రత్యేక అధికారిగా డాక్టర్ కే. విజయభాస్కర్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ భాధ్యతలు నిర్వహించిన కే. వెంకటనారాయణ జాయింట్ డైరక్టర్ పదోన్నతిపై ఖమ్మం జిల్లాకు వెళ్లారు.
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు.. ఒక్క కొత్త అభివృద్ధి పనిని తెచ్చింది లేదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకే కొత్తగా శంకుస్థాపనలు చేయడం కాంగ్రెస్ ఎమ్మ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నాయి.. కెనాల్ ద్వారా సాగు నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేవని, రైతులు బోర్లు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్న
KTR | పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చలో మేడిగడ
CM KCR | పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉత్తమమైన మనిషి.. ప్రజల ఫీలింగ్ ఉన్న మనిషి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదలో కేస�