Pa Ranjith | కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దర్శకుడిగా కూడా మంచి చిత్రాలు చేశాడు. ఇక ఆయన నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నారు. అయితే పా రంజిత్ సహ నిర్మాతగా వ్యవహ�
T20 World Cup 2024 : ఉత్కంట పోరాటాలు, సంచలన బౌలింగ్ ప్రదర్శనలతో రంజుగా సాగుతున్న
పొట్టి ప్రపంచకప్ (T20 World Cup 2024)లో ఫిక్సింగ్(Fixing) కలకలం రేపింది. పసికూన ఉగాండా(Uganda) జట్టు ఫిక్సింగ్కు పాల్పడిందని ప్రచారం మ
టీ20లలో బౌలర్లు కలలో కూడా ఊహించని విధంగా న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ (3/0) రికార్డు స్పెల్ తో పొట్టి ప్రపంచకప్లో న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్లో ఘనవిజయం సాధించింది.
NZ vs PNG : టీ20 వరల్డ్ కప్లో వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన పోరులో న్యూజిలాండ్ (Newzealand) బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో ఉగాండాపై నిప్పులు చెరిగిన కివీస్ పేసర్లు పపువా న్యూ గినియా(Papua New Guinea)ను వణికించేందుకు స
NZ vs PNG : పొట్టి ప్రపంచకప్లో వరుణుడు(Rain) మరోసారి టాస్కు ఆటంకం కలిగించాడు. దాంతో, న్యూజిలాండ్ (Newzealand), పపువా న్యూ గినియా(Papua New Guinea)ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
T20 World Cup: టీ20 వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సూపర్-8లోకి ప్రవేశించింది. పపువా న్యూగునియాతో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. ఆఫ్ఘన్ బౌలర్ ఫజల్లక్ ఫారూకీ అద్భు
తొలిసారిగా 20 జట్లతో ఆడుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా.. ఆఫ్రికా క్వాలిఫయర్స్లో రాణించి అన్నింటి కంటే చివరగా అర్హత సాధించిన ఉగాండా.. ఈ మెగా టోర్నీలో సంచలనం సృష్టించింది. మొదటి సారి పొట్టి ప్రపంచకప్ ఆడుత�
Papua New Guinea | నైరుతి పసిఫిక్లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియా (Papua New Guinea)లో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విషాద సమయంలో ద్వీప దేశానికి భారత్ (India) అండగా నిలిచింది.
పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. శిథిలాల కింద 2 వేల మంది ఉన్నట్టు ఆ దేశం ఐక్యరాజ్యసమితికి (ఐరాస) తెలిపింది.
Papua New Guinea | నైరుతి పసిఫిక్లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియా (Papua New Guinea)లో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోరం విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు (landslide) విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 2 వేలకు పైనే ఉంది.
నైరుతి పసిఫిక్లోని ద్వీప దేశమైన పపువా న్యూ గినియాలో తీవ్ర ప్రకృతి విపత్తు సంభవించింది. ఓ గ్రామంలో కొండచరియలు విరిగి పడటంతో వంద మందికిపైగా మృతి చెందగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.