Hyderabad Rains : హైదరాబాద్లో మరోసారి వర్షం దంచికొట్టింది. సోమవారం వాన బీభత్సనానికి రహదారులన్నీ జలమయం కాగా.. మంగళవారం కూడా కొన్ని చోట్ల అదే పరిస్థితి కనిపించింది.
హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
బడీడుకు వచ్చిన పిల్లలను స్కూళ్లో చేర్పించాలంటూ ఒకవైపు ప్రభుత్వం బడిబాట పేరుతో కార్యక్రమాలు చేపడుతోంది. అయితే హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పంజాగుట్ట ప్రతాప్నగర్లో బస్తీ కమిటీ నేతలకు, స్వచ్
బెట్టింగ్ యాప్స్కు ప్రచారం వ్యవహారంలో (Betting Apps Issue) నటి విష్ణుప్రియ పోలీసు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆమె.. విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్కు ప్రచారం కల్
పంజాగుట్టలో నిర్లక్షపు డ్రైవింగ్కు ఓ వ్యక్తి (Road Accident) బలయ్యాడు. బహదూర్పురాకు చెందిన ఎండీ నజీర్ (50) ఆల్వాల్ నుంచి జూబ్లీహిల్స్ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద వేగంగా దూసుకెచ్చిన కా�
తాతను కిరాతకంగా చంపి తప్పించుకొని తిరుగుతున్న మనువడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన ప్రకారం... సోమాజిగూడ డివిజన్లోని బీఎస్మక్తాలో నివాసం ఉండే వీసీ జనార్దన్ రావు(86)ను ఈ �
Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్�
ప్రజాభవన్ ముందు కారు బీభత్సం (Accident) సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం ఓ కారు పంజాగుట్ట నుంచి అమీర్పేట వైపు
మరోసారి కుండపోతగా కురవడంతో రాజధాని హైదరాబాద్ (Hyderabad) తడిసిముద్దయింది. సోమవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున మరోసారి దంచికొట్టింది. వేకువజామున ప్రారంభమైన వా�
ముద్దుగుమ్మ ‘గుంటూరు కారం’ ఫేం మీనాక్షి చౌదరి శుక్రవారం నగరంలో సందడి చేసింది. ఉగాది పండుగ సందర్భంగా పంజాగుట్టలోని కళ్యాణ్ జువెల్లర్స్లో ఏర్పాటు చేసిన ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించింది.
హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ను నార్కొటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్, కొకైన్
పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును అరెస్టు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసును తారుమారు చేసేందుకు యత్నించడంతో ఉన్నతాధికారులు అతన్ని డిసెంబర్ 26న సస్పెండ్ చేశారు. డిసెంబర్ 29 నుంచి దుర్గారావు పరార�
పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారవును (Durga Rao) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు.