విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ.. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ.. పంజాగుట్ట ఠాణాలో ఇన్నాళ్లు విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందిలో 85 మందిని బదిలీ చేసిన నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి.. ఆ స్టేషన్లో
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందినంతా ఒకే సారి బదిలీ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్యతో అవినీతి అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిలో గుబులు మొదలైంది.
Hyderabad | హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కారుతో పలువురిని ఢీకొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు.. కారును ఆపి డ్రైవింగ్ చేస
పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో ఉన్న ఆరోగ్యశ్రీ రోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంటే.. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్
పంజాగుట్ట ఎర్రమంజిల్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
ప్రజా భవన్లో ప్రజావాణి (Praja Vani) కొనసాగుతున్నది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్కు (Praja Bhavan) రెండు వైపులా భారీ సంఖ్యలో జనాలు బారులు తీరారు.
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. గురువారం ఉదయం నుంచి నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి.
బిర్యాని (Biryani) తినడానికి హోటల్కి వచ్చిన వినియోగదారుడు, అక్కడి సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో వినియోగదారుడు మృతిచెందాడు. హైదరాబాద్ చాంద్రాయగుట్ట (Chandrayangutta) ప్రాంతానికి చెందిన లియాకత్.. ఆదివారం రాత్రి పంజాగు�
Cyber crime | పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి వైద్యుడికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. నిమ్స్ ఆస్పత్రిలో సీనియర్ రెసిడెంట్గా పని చేస్తున్న ఓ వైద్యుడు సెకండ్ హ్యాండ్ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగే ఓఎల్ఎక్స్ ప్
Hyderabad | మహాప్రస్థానం తరహాలో రూపుదిద్దుకున్న పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికను ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు (ED Raids) కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో �
పువ్వల్లే నవ్వుల్.. నవ్వుల్.. అంటూ చిరు మందహాసంతో ఆకుపచ్చని చీరలో అందంగా ముస్తాబైన సినీ నటి శ్రియ శనివారం పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్లోని ఓ లగ్జరీ సిల్వర్ స్టోర్ను ప్రారంభించారు.
హైదరాబాద్లో (Hyderabad) అక్కడక్కడ వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning) వస్తున్నాయి. దీనికి వర్షం కూడా తోడయింది.