అమ్రాబాద్ మండలం దోమలపెంటలో గత నెల 11వ తేదీన పంచాయతీ కార్యదర్శి జేసీబీని పెట్టి బస్టాండ్ పక్కన ఉన్న కటకం నాగలక్ష్మి, దర్గా ఎదురుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఉపసర్పంచ్ కటకం మహేశ్ దుకాణాలు కూల్చివేశారు.
ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని, మంగళవారం నాటికి పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. తొలుత భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల �
గ్రామపంచాయతీ ఎన్నికల కోసం జిల్లా అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. డీపీవో రాజమౌళి ఆధ్వర్యంలో ఓటర్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను అధికారులు పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో గోడలపై శుక్రవారం ప్రదర్శ�
చిన్నచింతకుంట మండలకేంద్రంలో వారం రోజులుగా ప్రజలు తాగునీటికి ఇబ్బందు లు పడుతున్నారు. చిన్నచింతకుంట గ్రామ శివారులోని వాగు నుంచి బోరుద్వారా మోటర్ల సా యంతో తాగునీటిని సరఫరా చేసేవారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా, హనుమతండా, రెడ్యానాయక్ తండా, బెక్కల్, తోర్నాల పంచాయతీల పరిధిలో సుమారు 21 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య నిర్
ప్రస్తు త విద్యా సంవత్సరంలో బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు జూన్ 3 నుంచి 11 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక �
తాగునీటి కోసం తండ్లాటలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో ప్రజలందరూ ఆందోళన బాటపడుతున్నారు. తాజాగా భద్రాద్రి జిల్లాలోనూ ఇదే నిరసన వ్యక్తమైంది. ‘20 రోజులుగా తాగునీళ్లు ఇవ్వకుంటే ఎలా?’ అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. �
రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆస్తుల తనిఖీ చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పంచాయతీ అధికారులను ఆదేశించారు.
మండలకేంద్రంలోని పురాతన బురుజులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బుధవారం పరిశీలించారు. వానకాలంలో బురుజులు కూలితే చుట్టుపక్కల వారికి ప్రమాదం ఉన్నదని గతంలో కొందరు ఫిర్యాదు చేశారు.
సీతారాంపురం గ్రామస్తులు శుక్రవారం తాగునీటి కోసం ఖాళీబిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాంపురం గ్రామం హరిజనవాడకు రెండు నెలల నుంచి తాగునీరు అందడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు బదిలీలు సహజమేనని మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. డీఎల్పీవోలుగా విధులు నిర్వహించిన బదిలీపై వెళ్తున్న ప్రభాకర్రావు, ఫణీందర్ రావులను జిల్లా పంచాయతీ అధికారు�