Election staff | మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి , నరసింహ జిల్లా పరిషత్ సీఈవోకు వినతి పత్రం అందించార�
SP Dr. Vineeth | మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు, కృష్ణ, మండలాలలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ వి�
పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ షురూ కానున్నది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించగా.. 48 గంటల ముందే మైకులు మూగబోయాయి. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాల�
ఈనెల 14న ధర్మారం మండలంలో రెండో విడత నిర్వహించే పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ధర్మారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన �
Local Election | మండలంలో ఈ నెల 14న నిర్వహిస్తున్న రెండవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నియమావళి పై సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో రెండో రోజయిన శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 92 సర్పంచ్ స్థానాలకు గానూ ఈ రోజు 197 నామినేషన్లు వచ్చాయి. మొదటి రోజు 92 కలుపుకొని రెండు రోజుల్లో 289 నామినేషన్లు దాఖలయ