రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకుల మెదడు మోకాళ్లకు చేరిందని, వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్లకు లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు.
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల చేనేత కార్మికులు బతకలేని పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి వి.శ్ర
ప్రశ్నించే శక్తులపై దాడులు చేసి భయానక పరిస్థితులు సృష్టించాలని కాంగ్రెస్ నాయకులు కుటిల యత్నాలు చేస్తున్నారని, వారి దాడులకు భయపడేది లేదని.. ప్రభుత్వంపై పోరుకు వెరసేది లేదని బీఆర్ఎస్ నేతలు సృష్టం చేశ�
కల్తీ కల్లు పేరుతో ప్రభుత్వం గీత కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు యథేచ్ఛగా కొనసాగిస్తూ భయభ్రాంతులకు గురి చ�
సీఎం రేవంత్రెడ్డి.. ఏడాది పాలనలో ఏం ఉద్ధరించారని వరంగల్లో విజ యోత్సవ సభ పెడ్తున్నరు? మీరు పెట్టాల్సింది విజయోత్సవ సభకాదు.. విద్వేష, విశ్వా సఘాతుక, విధ్వంస సభలు పెట్టాలె’ అంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత స�
పట్టభద్రుల ఓట్ల నమోదును ఎన్నికల సంఘమే చేపట్టాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ సూచించింది. రాజకీయ పార్టీలకు బాధ్యత అప్పగిస్తుండడంతో పూర్తిస్థాయిలో ఓటర్ల నమోదు జరగడం లేదని పేర్కొంది.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు రాష్ట్రంలో సమగ్ర కులగణనను తక్షణమే చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ నేతలు చేపట్టిన ఆమరణదీక్షపై కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ను, ఉద్యోగులను వంచించిందని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్, పల్లె రవికుమార్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
సమైక్య పాలనలో మునుగోడు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిందని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల �
Palle Ravikumar | కల్లు గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్గా పల్లె రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల క