తెలంగాణ అవసరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు కావాలో కూడా తెలియని సర్కారు పెద్దలు.. ఆ చర్చల్లో పెద్ద పీటలేసుకుని కూర్చుంటే ఏం జరుగుతుంది? చివరకు బలయ్యేది ఎవరు? ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఐదేండ్లు ఉంటది, పోతది. కా�
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2015లో ఈ పథకం ప�
Udandapur Villagers | ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్యాకేజీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉదండాపూర్ నిర్వాసితులు ఇవాళ ప్రాజెక్టు పనులను అడ్డుకొని దీక్ష చేపట్టారు. యువకులు ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులను అ�
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇప్పట్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికే ఈ ప�
సీఎం రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు మేఘా కంపెనీకే దాదాపు ఖరారైనట్టు ఇరిగేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ కంపెనీకి పనులను అప్పగించేందుకే ప్రాజెక్టులో�
పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ట్రిబ్యునల్ అవార్డు తేలే
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రా జెక్టు వెట్న్త్రో తన జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆనందం వ్యక్తం చేశారు. 2014లో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు తన మనసు ఎం త ఉప్పొంగిందో..
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. కరువు నేలపై కృష్ణమ్మ జలతాండవం చేసింది. సీఎం కేసీఆర్ చేతులమీదుగా శనివారం ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ప్రారంభమైంది. నాగర్కర్నూల్ జిల్ల
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా ప్రజల కల సాకారమైంది. ప్రాజెక్టుల నిర్మాణాలతో తాగు, సాగు నీటికీ కొదువలేకుండా పోయింది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాబోయే తరాలకు బంగారు భవితక
రాష్ట్రంలో మహబూబ్నగర్ కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 61 శాతం. మరోవైపు తుంగభద్ర. ఇంకోవైపు భీమా.. దుందుభి నదులు. అపారమైన నీటి వనరులు. ఏకంగా 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్
సీఎం కేసీఆర్ శనివా రం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం కృష్ణాజలాలను తీసుకె ళ్లి ఆలయాల్లో దేవుళ్ల పాదాలు కడగాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆ జలాల ను చెరువు�
Telangana | సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ తాగునీటి పనులు జోరందుకున్నాయి. జూలై మాసాంతానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు శ్రమిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్త�
అధికారంలో కి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బిజినేపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ లో హస్తం పార్టీ నేతల వ్యాఖ్యలపై సోమవారం మంత్రి న�