మన ఆడబిడ్డలను కన్నీళ్లు పెట్టించిన పాకిస్థాన్ ఉగ్రమూకలను భారత సైన్యం మట్టుబెట్టింది. మళ్లీ భారతావని వైపు చూడాలంటే పాక్ వెన్నులో వణుకు పుట్టేలా ‘ఆపరేషన్ సిందూర్'తో చావు దెబ్బకొట్టింది. మన దగ్గర అత్�
‘ఆందోళన వద్దు అప్రమత్తతే ముద్దు’ అని.. సంక్షోభ సమయంలో పౌరులు ఎలా ప్రవర్తిస్తే ప్రమాదాన్ని అరికట్టువచ్చని కమాండర్ విజయ్కుమార్ వర్మ ప్రజలకు వివరించారు. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేర�
భారత సైనికుల పోరాటం పాక్ ఉగ్రవాదులపైనే కానీ, అక్కడి ప్రజలపై కాదని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు రాకా సుధాకర్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ను విజయవంతం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు జేజ�
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ముష్కరులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటలపాటు ట్రెక్కింగ్ చేసినట్టు దర్యాప్తులో తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. తమ ప్రణాళికను అ�
పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ టెర్రరిస్టులకే కాక మరికొందరి హస్తం కూడా ఉంచవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడి తరహాలోనే ఇప్పుడు పహల్గాంలో కూడా దాడి జ�
MLA Yennam Srinivas Reddy | అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీవోకే) 42 ఉగ్ర శిబిరాలు క్రియాశీలంగా ఉన్నాయని, వీటిలో 110 నుంచి 130 మంది ఉగ్రవాదులు మకాం వేసి ఉన్నారని నిఘా సంస్థలు అంచనా వేశాయి.
Terrorism | జమ్మూ కశ్మీర్లో విదేశీ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉగ్రవాదుల కార్యకలాపాలతో పాటు రిక్రూట్మెంట్లు నిర్వహించే పద్ధతుల్లో సైతం మార్పులు కనిపిస్తున్నది. సరిహద్దుల్లోకి చ�
విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదని బ్రిటన్ పత్రిక ది గార్డియన్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
కశ్మీర్లో భద్రతా దళాల కాల్పుల్లో శుక్రవారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్పారా జిల్లా మచ్చల్ సెక్టార్లో పెద్దయెత్తున ఉగ్రవాదులు భారత్లోకి చొరబడుతున్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, పోలీసులు సంయుక్
Uri sector | జమ్ముకశ్మీర్లోని ఉరీ సెక్టార్లో (Uri sector) నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. గురువారం ఉదయం బారాముల్లా
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా వైదొలగడంతో ఆ దేశం మరోసారి పూర్తిగా తాలిబన్ల వశమైంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడం వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు మరోసారి