Usman Khawaja: పాలస్తీనా ప్రజలకు మద్దతు ప్రకటించేందుకు గాను ఆస్ట్రేలియా టెస్టు జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిబంధలనకు వ్యతిరేకంగా ముందుకెళ్లనున్నాడా..? అంటే అవుననే అంటున్నాడ�
పాకిస్థాన్లోని ఖైబర్పఖ్తుంఖ్వా రాష్ట్రంలో సైనిక శిబిరంపై మంగళవారం ఉగ్రవాదులు దాడి చేశారు. పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో శిబిరంపైకి దూసుకెళ్లారు. దీంతో 25 మంది సైనికులు మరణించారు. పేలుడు ధాటికి సైని�
అండర్-19 ఆసియాకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన పోరులో భారత జట్టు పరాజయం పాలైంది. తొలి పోరులో అఫ్గానిస్థాన్పై ఘనవిజయం సాదించిన యువ భారత్ ఆదివారం 8 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడింది.
PAKvsAUS: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పాకిస్తాన్.. డిసెంబర్ 14 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆడనుండగా... పాకిస్తాన్ యువ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ గాయం కారణంగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.
Love story | ఈ మధ్య కాలంలో ఒక దేశానికి చెందిన పౌరులు, మరో దేశానికి చెందిన పౌరులతో ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం బాగా పెరిగిపోయింది. సరిహద్దులు దాటుతున్న ఈ ప్రేమలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగ�
సైఫొద్దీన్ దావుదీ బోరా కమ్యూనిటీకి అధిపతి, భారత పౌరుడైన డాక్టర్ సైద్నా ముఫదల్ సైఫొద్దీన్కు పాకిస్థాన్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ ఏ పాకిస్థాన్'ను అందజేసింది.
Khalistani Terrorist | పాకిస్థాన్ (Pakistan)లో తలదాచుకున్న ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) లఖ్బీర్ సింగ్ రోడే (Lakhbir Singh Rode) మరణించాడు. డిసెంబర్ 2వ తేదీన గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
పాకిస్థాన్తో జరిగే మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు వెటరన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ను తొలి టెస్టుకు జట్టులో ఎంపిక చేశారు. పాక్తో జరిగే సిరీస్తో వార్నర్ టెస్టులకు వీడ్కోలు చెప్పనున్నాడు.
Anju returns | ఫేస్బుక్ ఫ్రెండ్ను కలిసి అతడ్ని పెళ్లాడేందుకు పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్కు చెందిన అంజు బుధవారం భారత్కు తిరిగి వచ్చింది. (Anju returns) తాను సంతోషంగా ఉన్నానని, ఇంకేం చెప్పలేనని మీడియాతో అన్నది.
Pakistan Tour Of Australia: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న పాకిస్తాన్ జట్టులో 18 మంది సభ్యులను ఎంపిక చేయగా.. టీమ్ మేనేజ్మెంట్గా ఏకంగా 17 మందిని పంపిస్తుండటం గమనార్హం.
పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశం పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెకెక్ సమీపంలో భూమి కంపించింది.
BSF | చలికాలం నేపథ్యంలో సరిహద్దుల చొరబాట్లు పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పాక్ను ఆనుకొని ఉన్న పంజాబ్లోని గురుదాస్పూర్, అమృత్సర్, టార్న్ తరణ్, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, ఫజిల్కా జిల్లా సరిహద్దుల్లో చ�
ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న పాకిస్థాన్ ఆదాయాన్ని తెచ్చే ఏ మార్గాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అఫ్గాన్ శరణార్థులపై కర్కశంగా వ్యవహరిస్తున్నది. పాక్ను వదిలి వెళ్తున్న అఫ్గాన్ల నుంచి ఎగ్జిట్