పాకిస్థాన్ ప్రేరేపిత జీహాదీ ఉగ్ర మూకలు పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపడంపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 370వ అధికరణం రద్దు తర్వాత ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్ పర్యటనకు వస్తూ
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్ మైండ్బ్లాక్ అయ్యిందని, ఇప్పుడు అది దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని మాజీ ఆర్మీ మేజర్ భరత్రెడ్డి పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్పై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో తన
పీవోకే, పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన క్షిపణి దాడులపై సబ్బండవర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పహల్గాంలో మతం అడిగి 26 మంది ఉసురు తీసిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవడ�
భారత్తో యుద్ధం గెలువలేవని తెలిసిన పాకిస్థాన్.. సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తూ మానసికంగా తృప్తి పొందుతున్నది. భారత్ దాడి చేస్తుంటే పాక్ ఆర్మీ ఏం చేస్తున్నదని, నిఘా వ్యవస్థ నిద్రపోతున్నదా? అంటూ పా
Pakistan MP | భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఇప్పటికే ఆ దేశం అంతర్జాతీయ సమాజాన్ని సాయం చేయాలని కోరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ఎంపీ సాక్షాత్తూ పార్�
PIB Fact Check | జమ్మూకశ్మీర్లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి జరిగిందని జరుగుతున్న ప్రచారాన్ని భారత్ కొట్టిపారేసింది. దేశంలోని ఏ ఆర్మీ కంటోన్మెంట్లోనూ ఆత్మాహుతి దాడులు జరగలేవని పీఐబీ స్పష్టం �
Ministry of Defence | పాకిస్థాన్ దాడులపై భారత రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధమ్పూర్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిస్సైల�
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విమానాశ్రయ టెర్మినల్ భ
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో కేవలం ఉగ్రవాదులను మాత్రమే హతమార్చినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పౌరులు చనిపోయార�
Sashi Tharoor: పాకిస్తాన్పై యుద్ధం మొదలుపెట్టడానికి భారత్కు ఆసక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. కానీ ఒకవేళ పౌరులపైనా, సైనికులపైనా లేక ప్రభుత్వ కార్యాలయాలపైన దాయాది దేశం దాడి చేస్తే అ�
Rajnath Singh | తమ సహనాన్ని పరీక్షించ వద్దని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దానిని అలుసుగా తీసుకుంటే తీవ్ర ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ను హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యసామాన్యమైనదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం, దేశ ప్రజల లక్ష్యసాధన కోసం త్ర
పాకిస్థాన్ ఉగ్ర మూకలపై భారత సైన్యం వీరోచిత దాడికి సంబంధించిన వార్తలను online edition (ntnews.com)లో కవర్ చేసే సమయంలో, బుధవారం జరగ కూడని పొరపాటు ఒకటి జరిగింది. దాన్ని గుర్తించిన వెంటనే, ఆన్లైన్ ఎడిషన్లో నుంచి, అన్ని సోషల�