Lawyers | పెద్దపల్లి జిల్లా పద్మశాలి న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని రిసార్ట్ లో ఆదివారం నిర్వహించారు.
Chintakindi Mallesham | రాజకీయ చదరంగంలో పద్మశాలీల వాటా కోసమే పద్మశాలి మహాసభలు అని ఆసు యంత్రం సృష్టికర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిపై పద్మశాలీలు ఆగ్రహించారు. తమ సమాజాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచారు. వెంటనే కేకే సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద�
Minister Errabelli | పద్మశాలీలు అత్యంత విశ్వసనీయులు, పనిమంతులు, నమ్మకానికి ప్రతీకలు, వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టా పంచాయతీరాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
చట్టసభల్లో ప్రాతినిధ్యంతోనే హక్కుల సాధనకు అవకాశం దక్కుతుందని, పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ, కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్ సూచించారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కావేరీ
హిమాయత్నగర్ : రాష్ట్రంలోని పద్మశాలీ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. ఇటీవల కరీంనగర్ స్థానిక స
Huzurabad | చేనేత కార్మికులకు మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. చేనేత కార్మికులు త్విఫ్టు ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. త్విఫ్టు కోసం త్వరలోనే రూ. 30 కోట్లు మంజూరు చేస్తామ�
మంత్రి గంగులకు తీర్మాన ప్రతి అందజేతహుజూరాబాద్, సెప్టెంబర్ 7: పద్మశాలీ కులస్థులు టీఆర్ఎస్కు బాసటగా నిలిచారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామ�