Padma Awards | రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపది ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఇస్మాయిలీ ముస్లిముల నాయకుడు, ప్రముఖ వితరణశీలి ఆగా ఖాన్ తన 88వ ఏట కాలధర్మం చెందారు. వర్థమాన దేశాలలో అనాథాశ్రమాలు, దవాఖానలు, పాఠశాలలు నిర్మించి వేల కోట్ల రూపాయలను సేవా క�
Padma Vibhushan | హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (AIG) ఆసుపత్రి చైర్మన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే అత్యు
Padma Awards | జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకి వ్యవస్థాపకులు ఒసాము సుజుకి (మరణానంతరం)కి పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.
Padma Awards | కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది.
Chiranjeevi | ‘ప్రతి కళాకారుడికీ సామాజిక బాధ్యత ఉంటుంది. ప్రేక్షకులు మనకు పంచిన ప్రేమకు బదులుగా మనం ఏం తిరిగిస్తున్నాం అని ఆత్మపరిశీలన చేసుకుంటే ప్రతి ఒక్క కళాకారుడూ ఒక సామాజిక సేవకుడు అవుతాడు.
తాజా గా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్ర భుత్వం ఆదివారం సతరించనున్నది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్రెడ్డి అవార్డు గ్రహీతలను సతరిస్తారు.
Chiranjeevi -KS Bharat : దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్(Padam Vibhushan) అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చిరంజీవి టీమిండియా క్రికెటర్ నుంచి ప్రత్యే�
Chiranjeevi | దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చిరుకు అభినందనలు తెలుపుతు�
Ram Charan - Allu Arjun | భారతదేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం (Padma Vibhushan) పద్మవిభూషణ్కు ఈ ఏడాది అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంపిక అయిన విషయం తెలిసిందే.
పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్కు దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం రా
Padma Vibhushan | కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన అవార్డును దేశంలోని రైతులకు, మహిళలకు, యువతకు అంకితమిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్టు చేశారు.
తెలంగాణ నేలన పద్మాలు విరిసాయి. ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 132మందికి కేంద్రం పద్మ పు�
కుమారులపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు విప్రో అధినేత అజీం ప్రేమ్జీ. ఇద్దరు కుమారులైన రిషద్, తారిఖ్ ప్రేమ్జీలకు విప్రోలో తనకున్న షేర్లలో 1.02 కోట్ల షేర్లను బహుమతిగా అందించారు.