Oberoi Chairman | ఆతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ ( Chairman Emeritus of the Oberoi Group) పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ (Prithvi Raj Singh Oberoi) మరణించారు.
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికిగాను ప్రముఖకవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ను వరించింది.
Padma Awards | రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిం�
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు కేంద్రం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మరణానంతరం ఈ అవార్డు ఇవ్వడం ద్వారా ములాయం స్థాయిని,
న్యూఢిల్లీ : భారత్తో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ప్రత్యేక అనుబంధం ఉంది. భారత్ యొక్క రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ను 2021లో అబేకు ప్రకటించింది. 2014లో యూపీఏ గవర్నమెంట్లో గణతంత్ర ది�
కోల్కతా: పద్మశ్రీ అవార్డు ప్రకటనకు కేంద్రం చేసిన ఆఫర్ను తిరస్కరించినట్టు ప్రముఖ తబలా విద్వాంసుడు అనింద్యా చటర్జీ పేర్కొన్నారు. ఆ పురస్కారం అందుకొనే దశను తానెప్పుడో దాటిపోయానని, అందుకే అవార్డును సున్
ప్రభా ఆత్రే, రాధేశ్యామ్, కల్యాణ్సింగ్కు కూడా 17 మందికి పద్మభూషణ్.. 107 మందికి పద్మశ్రీ 34 మంది మహిళామణులకు పద్మ అవార్డులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ, జనవరి 25: ప్రముఖ రంగాల్లో విశ�
న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో అసాధారణ పనులు చేస్తున్న వ్యక్తులను పద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియాలో ఇలా క్షేత్రస్థాయిలో అద�
ఎలాంటి ఫలితం ఆశించకుండా పేదలకు, సామాన్యులకు సాయం చేసుకుంటూ వెళుతున్న గొప్ప మానవతావాది సోనూసూద్. గత ఏడాది కరోనా నుండి సోనూసూద్ సాయాలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ వ�