ఎల్కతుర్తి లో జరిగే రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశం గురువారం సీ తాఫల్ �
Pamda Rao Goud | పేదల వైద్య సేవలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదుగురు రోజులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.8.55 లక్షల విలు�
MRPS Support | సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ Padmarao Goud) కే మాదిగల మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.
నిరంతరం ప్రజల మధ్య ఉండే సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అంటే ఒక బ్రాండ్ అని.. ఆయన గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం
ప్రజాసేవే పరమావధిగా భావించే పద్మారావు గౌడ్.. మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనమని, సికింద్రాబాద్ ప్రజల ఇంటి మనిషని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పజ్జన్న నాలుగు దశాబ్దాలుగా తన జీవి�
‘పజ్జన్న అంటే అషామాషీ కాదు.. ఎల్లవేళలా ప్రజా గొంతుకై నిలబడే వ్యక్తి.. పద్మారావు కాడికి పోతే సమస్య ఎలాంటిదైనా పరిష్కారం చూపుతాడన్న నమ్మకం నియోజకవర్గ ప్రజల్లో ఉన్నది. ఇప్పుడు ఆ నమ్మకాన్నే హైదరాబాదీ బిడ్డగ�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం చూపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం వైపే ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కిష�
Padma Rao Goud | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులదే విజయం ఖాయమని సికింద్రాబాద్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధీమాను వ్యక్తం చేశారు.
పూల జల్లులు.. మంగళహారతులు.. ఇలా అడుగడుగునా..అపూర్వ స్వాగతాల నడుమ పజ్జన్న పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ప్రతిసారీ తనకు అచ్చొచ్చిన పార్సీగుట్ట నుంచే సోమవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ తన ఎన్నిక�
BRS | ఖల్సా స్థాపించిన రోజును పురస్కరించుకొని శనివారం అమీర్పేటలోని డీకే రోడ్డులో గల ఎంసీహెచ్ గ్రౌండ్లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325 బైసాఖీ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సికింద్రాబాద్ �
కాంగ్రెస్ చెప్పిన పథకాలను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీ�