Padma Awards | రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిం�
గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత ప్రతిష్ఠాత్మక అవార్డు పద్మ భూషణ్ స్వీకరించారు. అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సాధు ఈ పురస్కారాన్ని శాన్ఫ్రాన్సిస్కోలో ఆయనకు అందజేశారు.
Sundar Pichai | భారతదేశం తనలో ఒక భాగమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ వారసత్వాన్ని తన వెంటే తీసుకెళ్తానని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మ భూషణ�
Satya Nadella:మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కౌన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ఆ అవార్డును నాదెళ్లకు అందజేశారు.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది. క్రీడాకారుడు నీరజ్ చోప్రా, శాస్త్రీయ గాయకుడు ప్రభా ఆత్రే, నటుడు విక్టర్ బెనర్జీ సహా 74 మందికి రాష్ట్రపతి అవార్డులను అందించారు. �
GN Azad | ఇటీవల భారత దేశ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న శ్రీకృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, శ్రీ నాదెళ్ల సత్యనారాయణ, �
న్యూఢిల్లీ: హైదరాబాదీ ప్లేయర్, వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు.. ఇవాళ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డు ఆమెను వరించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమ
న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో అసాధారణ పనులు చేస్తున్న వ్యక్తులను పద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియాలో ఇలా క్షేత్రస్థాయిలో అద�