Bala Krishna | ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పద్మభూషణ్ నంద�
దేశానికి గర్వకారణమైన నటీమణుల్లో శోభన ఒకరు. నాట్యానికి జీవితాన్ని అంకితం చేసి, వైవాహిక జీవితాన్ని సైతం త్యాగం చేసిన గొప్ప కళాకారిణి శోభన. ఇటీవలే ఆమె ‘పద్మభూషణ్' పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. �
Padma Awards | దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిం�
Ajith | కోలీవుడ్ స్టార్ హీరో, పద్మ భూషణ్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో రిలీజై ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.
Bala Krishna | 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం (ఏప్రిల్ 28) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స�
Padma Awards | రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపది ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ
Bala Krishna | గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే నందమూరి �
Padma Awards | కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది.
వరంగల్ నిట్లో కాన్వొకేషన్ కనుల పండువగా జరిగింది. వివిధ బ్రాంచ్ల టాపర్స్ 8 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్తో పాటు మొత్తం 2029 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు.
Padma Awards | రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిం�
గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత ప్రతిష్ఠాత్మక అవార్డు పద్మ భూషణ్ స్వీకరించారు. అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సాధు ఈ పురస్కారాన్ని శాన్ఫ్రాన్సిస్కోలో ఆయనకు అందజేశారు.