Pension | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ ర�
కొన్నేండ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహ పరిచిందని పద్మ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు.
తెలంగాణ నేలన పద్మాలు విరిసాయి. ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 132మందికి కేంద్రం పద్మ పు�
Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మవిభూషన్, పద్మభూషణ్, పద్మశ్రీతో సత్కరించనున్నది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ప్రధానం చేయనున్న�
2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అందించే ‘పద్మ’ పురస్కారాల ఆన్లైన్ నామినేషన్లు, సిఫారసుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు ఆహ్వానిస్తూ మంగళవారం కేంద్రం ప్రకటన జారీ చేసింది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో
Padma Awards | రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిం�
ప్రపంచీకరణ పెరుగుదలలో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో ఏ నైపుణ్యాలు సంతరించుకోని సామాన్యులు వెనుకబడి, గొప్ప, పేదవర్గాల మధ్య అంతరాలు పెరిగినా, మానవులందరికీ జరిగిన మేలు మాత్రం ఒకటుంది.
Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఏడాదికి సంబంధించి పద్మవిభూషణ్, పద్మ భూషణ్, 25 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
హైదరాబాద్: క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ప్లేయర్లు పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో పాటు పద్మభూ�
దేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. 1954లో ఈ అవార్డును ప్రారంభించారు. వివిధ రంగాల్లో అత్యున్నత కృషికిగాను ఈ అవార్డులను అందిస్తారు. ఇప్పటివరకు 45 మందికి...
తెలంగాణకు చెందిన నలుగురు సోమవారం పద్మ పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన రెండో విడుత పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా 65 మంది అవార్డులు స్వీకరి�
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న శ్రీకృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, శ్రీ నాదెళ్ల సత్యనారాయణ, �
Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 128 మందికి కేంద్రం పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు ఉండటం విశేషం. భారత్ బయోటెక్ స�