కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Padma Awards | దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిం�
Padma Awards | రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపది ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ
Padma Awards | వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రధానం చేసే దేశంలోనే అత్యున్నత పురస్కారం ‘పద్మ’ అవార్డ్స్ (Padma Awards) కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను (nominations) ఆహ్వానించింది.
Gaddar | గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రెండు మూడు రోజులుగా వాగ్వాదం జరుగుతుంది. నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తికి అవార్డులు ఎలా ఇస్తారని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నిస్తుంట
Bandi Sanjay | నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన వందల మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని బండి సంజయ్ ఆరోపించారు.
తెలుగు సినీరంగంలో యాభైఏళ్లుగా సుదీర్ఘ నట ప్రస్థానాన్ని సాగిస్తూ చిరస్మరణీయమైన విజయాలను సాధించిన అగ్ర నటుడు బాలకృష్టకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం దక్కడంతో తెలుగు సినిమా యావత్తు ఆనందం వ్యక్తం
Balakrishna Padma Bushan | నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
Padma Vibhushan | హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (AIG) ఆసుపత్రి చైర్మన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే అత్యు
పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ �
వివిధ రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిన ప్రతిభామూర్తులు, సామాజిక సేవకులకు కేంద్ర ప్రభుత్వం శనివారం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ వేళ కళలు, సామాజిక సేవ, వాణిజ్యం, పరిశ్రమ, సాహిత్యం, వి�
T Harish Rao | విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించి, అత్యున్నతమైన పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
Padma Awards | కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది.
Naresh | టాలీవుడ్ యాక్టర్ నరేశ్ (Naresh) ఇండస్ట్రీలో విజయవంతంగా 52 ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జనవరి 20న పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో నరేశ్ పద్మ పురస్కారాలపై
Padma Awards | రాష్ట్రపతి భవన్లో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూ�