వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. ఇవ్వాళ, రేపు అంటూ గడుపుతున్న అధికార యంత్రాంగం తీరుతో రైతుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే జిల్లాలో ఆయా కేంద్రాల్లో ధాన్యం
డీసీఎస్వో రాజేశ్వర్ బొంరాస్పేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన బొంరాస్పేట, డిసెంబర్ 12 : ఎక్కువ మంది కూలీలను వినియోగించి ధాన్యం తూకం వేగవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి(డీసీఎస్వో) రాజేశ�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్�
కేంద్రం బియ్యం కొంటేనే రాష్ట్రం సేకరిస్తది క్యాబినెట్లో 4 గంటలు చర్చించి నిర్ణయించినం చిల్లర మాటలు నమ్మి రైతులు నష్టపోవద్దు వానకాలం పంట మొత్తం కొనకుంటే బీజేపీ ఆఫీస్లో, ఇండియా గేట్ దగ్గర పోస్తం కేంద్�
వేంసూరు: ఐకేపీ, సొసైటీల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సొసైటీ ఛైర్మన్లకు సూచించారు. శుక్రవారం మం�
వేంసూరు : రైతు పండించిన ప్రతి గింజను సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కందుకూరు సొసైటీ ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం కందుకూరు సొసైట�
బాసర : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచించారు. మండల కేంద్రం బాసరలో శనివారం పీఏసీఎస్ ఆధ్వ
కుంటాల : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో ఆయన పర్యటిం
మద్నూర్ : పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా వ్యాపారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. సోమవారం మండలంలోని కుర్లా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించ
సిద్దిపేట అర్బన్ : జిల్లా వ్యాప్తంగా 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ కా�
రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ కర్షకులకు ఎనలేని లాభం వస్తుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రూ.వేల కోట్లు వెచ్చించి మ�
25.60 లక్షల టన్నులు కేటాయింపు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు అవసరమైన ఎరువులను సిద్ధంగా ఉంచినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా భా�