Padma devender reddy | ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య�
వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాల మధ్యలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీటి పర్యంతమవుతు�
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సాధారణంగా తమ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పేందుకు ఇష్టపడరు. అలా చెప్పాల్సిన పరిస్థితి రావడాన్ని నామోషీగా భావిస్తారు.
గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ గో దాంలో వరి ధాన్యం దిగుమతి చేసుకోవడం లో అలసత్వం వహించడంపై రైతులు శుక్రవారం కన్నెర్ర చేశారు. ప్రభుత్వ తీరుపై కడు పు మండిన రైతులు ఏకంగా శుక్రవారం నా లుగు గంటల పాటు గోప�
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలేపల్లి, గుంటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ జిల్ల�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డికి అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలో
ధాన్యం అమ్ముడు పోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండ లం అగ్రహారంలో బుధవారం చోటుచేసుకున్నది.
Farmers | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో రైతులు ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చెట్టును రోడ్డుకు అడ్డంగా వేసి సోమవారం గజ్వేల్-రామాయంపేట ప్రధాన రహదారిపై రైత�
Farmer | రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ముప్పుతిప్పలు పడుతున్న దృశ్యాలు ఇప్పటికే చాలా బయటకు వచ్చాయి. తాజాగా కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉ�
వ్యవసాయ రంగంలో కేసీఆర్ పాలన తెచ్చిన సంస్కరణల కారణంగా తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా పండుతున్న వరి ధాన్యాన్ని కొనలేక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేస్తున్నదా?
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. ఈ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గం వెళ్తే రెండు లారీల సోయాబీన్ కొంటే అందులో 60 క్వింటాళ్లను వాపస్ పంపించారు. నారాయణఖేడ్లో అయినా రా
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. అక్కడే యథేచ్ఛగా ధాన్యం తూకం వేసి తరలిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో దళారులు ఆడి�