వ్యవసాయ రంగంలో కేసీఆర్ పాలన తెచ్చిన సంస్కరణల కారణంగా తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా పండుతున్న వరి ధాన్యాన్ని కొనలేక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేస్తున్నదా?
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. ఈ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గం వెళ్తే రెండు లారీల సోయాబీన్ కొంటే అందులో 60 క్వింటాళ్లను వాపస్ పంపించారు. నారాయణఖేడ్లో అయినా రా
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. అక్కడే యథేచ్ఛగా ధాన్యం తూకం వేసి తరలిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో దళారులు ఆడి�
Paddy Grain | ఆవంచ గ్రామానికి చెందిన సుమారు పదిమంది చిన్న, సన్న కారు రైతులు వరి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చినా కొనుగోలు చేసే నాధుడే కరువయ్యాడు. ఇటీవల కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోగా ఆ ధాన్�
Paddy grain | వరి ధాన్యం వర్షానికి దెబ్బ తినడంతో రైతులకు కన్నీళ్లను మిగిల్చిందని.. కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మెదక్ మండల మాజీ రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్ష
Paddy Grain | మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, సిబ్బంది ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయం. ఈ నెల 27వ తేదీన ధాన్యం కొనుగోలు కే
Roads | హవేలీ ఘన్పూర్ మండలంలోని గ్రామాలకు వెళ్లే రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. వరి కోతలు మొదలయ్యాయంటే రోడ్లన్నీ కల్లాలను తలపిస్తుండటమే ఇందుకు కారణం.
Paddy Grain | బ్రాహ్మణపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వారం రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా కాంటాలు ఏర్పాటు చేయక, ధాన్యం కొనుగోలు చేయక నిర్లక్ష్యం వహించారు. సుమారు అరగంట పాటు కురిసిన భారీ
Grain purchase centres | టేక్మాల్ లోని సహకార సంఘం గోదాం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను సోమవారం చేశారు. గోదాం పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ప్థలాన్ని చదును చే
Purchase Centres | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పెరిక పల్లి, మియాపూర్, చిన్న బొంకూర్, రెబల్దేవపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు ఆధ్వర్యంలో
Grain Purchase Centres | సన్న రకం వడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 ప్రభుత్వం బోనస్గా ఇస్తుందని ఐకేపీ ఏపీఎం కిషన్పే ర్కొన్నారు. అన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లను కూడా కొనుగోలు చేస్తున్నట�