Purchase Centres | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పెరిక పల్లి, మియాపూర్, చిన్న బొంకూర్, రెబల్దేవపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు ఆధ్వర్యంలో
Grain Purchase Centres | సన్న రకం వడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 ప్రభుత్వం బోనస్గా ఇస్తుందని ఐకేపీ ఏపీఎం కిషన్పే ర్కొన్నారు. అన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లను కూడా కొనుగోలు చేస్తున్నట�
Purchase Centres | రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని మిట్టపల్లి పీఏసీఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఇవాళ మిట్టపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
Farmers Strike | రైతుల పంటను తరుగు పేరిట అదనంగా వడ్లను కాంట చేస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.
ధాన్యం డబ్బులు చెల్లించాలని ఓ రైతు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాడు. ఈ సందర్భంగా బాధిత రైతు గాజుల రాజేందర్ మాట్లాడుతూ..
‘ఎన్నికల సమయంలో రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తానని రేవంత్రెడ్డి చెప్పిండు. ధాన్యానికి బోనస్ ఇస్తనన్నరు. భరోసా పెంచి ఇస్తమన్నరు. నమ్మి రైతులమంతా కాంగ్రెస్కు ఓటేసినం. రేవంత్రెడ్డి అధికారంలోక�
జిల్లాలో వరి ధాన్యం విక్రయాలు చివరి దశకు చేరుకున్నా యి. వానకాలం సీజన్లో భారీఎత్తున వరిని సాగుచేసిన రైతన్నకు ధాన్యం అమ్ముకోవడానికి తంటాలు పడక తప్పడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పడింది. ఇప్పటికే పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం కారణంగా అకాల వర్షంతో ధాన్యం తడిసి రైతులు �
వానకాలంలో పండించిన పంటలను అమ్ముకునేందుకు గత నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎటు చూసినా ఓ వైపు ధాన్యం రాశులు, మరోవైపు పత్తి బోరాలు కనిపిస్తున్నాయి.
రైతులు ఇబ్బందిపడకుండా ఐకేపీ కేంద్రాల ద్వారా వానకాలం పంట వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) లిం�
రైతుల పంటలకు కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధరకు అదనంగా కాంగ్రెస్ సర్కారు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడేండ్ల కాలంలో రాష్ట్రంలో 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించే విధంగా చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ ఆ స్థాయిలో రెట్ట�