రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నిత్యం పీఏసీసీఎస్ చుట్టూ తిరుగుతు న్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించా రు. కానీ యూరియా సరిపడా ఉంద ని పాలకులు చెబుతున్నా వాస్తవ పరిస్థ
ఓవైపు యూరియా అందక, తమ పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు పొద్దస్తమానం పీఏసీసీఎస్ కార్యాలయాల వద్ద, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తుంటే మరో వైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు దర్జాగా విక్రయాలు
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. వర్షాలు ఫుల్గా కురుస్తుండడంతో యూ రియా అవసరం ఉన్నా సరైన సమయంలో అందుబాటులో లేదు. శనివారం బిజినేపల్లి పీఏసీసీఎస్, మనగ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు.
యూరియా కోసం రైతులు తిండితిప్పలు వదిలి రాత్రి పగలు తేడా లేకుండా పీఏసీసీఎస్, ఆగ్రో రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం పీఏసీసీఎస్ వద్దకు వచ్చిన యూరియాను ఆధార్కార్డుపై రెండేసి చొ�
రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాత్రం తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నది. ముఖ్యంగా పీఏసీసీఎస్లో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వాటిని చెల్లి�
వారం రోజుల నుంచి గన్నీ బ్యాగుల ఎప్పుడిస్తరని రైతులు కన్నెర్న చేశారు. సంచుల కోసం పీఏసీసీఎ స్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో శనివారం వివిధ గ్రా మాల రైతులు ధన్వాడ సింగల్ విండో కా ర్యాల
Primary Agricultural Cooperative Credit Society | ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ల పదవికాలం మరో 6 నెలలు పొడిగిస్తూ జిల్లా సహకార అధికారి ఎన్. శ్రీధర్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
మండలంలోని గొరిట పీఏసీసీఎస్లో గురువారం విచారణ కోసం వచ్చిన సహకార సంఘం అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజమ్మ, సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ పురుషోత్తంర�
సహకార సంఘంలో డివిడెండ్ ఫండ్ అని ఒకటి ఉంటుందని రైతులకు తెల్వదు. ఇటు పా లకవర్గ సభ్యులకు తెల్వదు, తెలిసినా ఇవ్వరు. ఈ ఫండ్ గురించి ఎవరికీ తెలవకపోవడమే సహకార సిబ్బందికి వరంగా మారింది.
గండీడ్ పీఏసీసీఎస్ గోల్మాల్ గోవిందం నడుస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘంలో చనిపోయిన రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వారి పే ర్లను సంఘం నోటీసు బోర్డుపై వేశారు.
వరి కొనుగోలు కేంద్రాలకు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. సోమవారం సింగారం చౌ రస్తా సమీపంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రార�
జోగుళాంబ గద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. దాదాపు రెండు నెలలపాటు ధాన్యం సేకరణ కొనసాగింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పుష్కల
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా.. మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఏటా ఐకేపీ, పీఏసీసీఎస్, వ్యవసా య మార్కెట్ల ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో �
ఆరుగాలం కష్టిం చి పండించిన పప్పుశనగను విక్రయించేందుకు రైతన్న అవస్థలు పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం రోజుకో నిబంధన విధిస్తూ కొర్రీ లు పెడుతుండడంతో ఆందోళనకు గురవుతున్నాడు. సకాలంలో నాఫెడ్ కొనుగోలు చేయకప�