ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులను కీలక పదవుల్లో కొనసాగించవద్దని... ఫీజు రీయింబర్స్మెంట్, అద్దెల చెల్లింపులకు నిధులు లేవని.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చెప్పుకొస్తున్నది.
ఎంజీఎం దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కొందరు యూనియన్ నాయకులు అమ్మకానికి పెట్టారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులకు ఎంజీఎం దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికిన ఓ యూన
కొంతకాలంగా ఆర్టీసీలో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీచేస్తున్నామని ఎవరి ఇష్టారీతిన వాళ్లు ఇచ్చిన ప్రకటనలన్నీ మోసపూరితమైనవేనని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేస్తామని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చి పీఠమెక్కాక విస్మరించింది. దీంతో ఆగ్రహ�
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊరించి, ఉసూరుమనిపించబోతున్నది. ఆర్టీసీలో రిటైర్మెంట్లకు తగ్గట్టుగా కొత్త నియామకాలు చేపడతామని ఇప్పటివరకు నిరుద్యోగులను మభ్య�
‘దినదినగండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న చందంగా ఉంది ‘104’ సంచార ఆరోగ్య వాహనాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో చేరిన ఉద్యోగుల దుస్థితి. ఫార్మసీ, ఏఎన్ఎం కోర్సులు పూర్తిచేసిన వారిని ‘104’ సంచార వాహనాల్లో వైద్యారోగ్య స�
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల దందా నడుస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య పోస్టులో ఉన్న ఓ అధికారి ఈ విషయంలో కీలకంగా ఉన్నట్టు తెలుస్తున్నది. వారధి సంస్థను ఏమ
హైడ్రాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అడుగులు వేస్తోంది. అతి త్వరలో 970 కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. కొత్తగా వచ్చే అధికారులకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలో కూడా �
సీఎం రేవంత్రెడ్డి ఏడాది పాలనలో సకల ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా జిల్లావ్యాప్తంగా క�
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కేర్ టేకర్ ఉద్యోగ్యాన్ని అనర్హురాలికి కేటాయించారని బాధితులు గురువారం ఎంఈఓ కార్యాలయం ఎదుట ఆరు గంటలపాటు ధర్నా చేశారు.
వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప ద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింద�
ఇతర దేశాలలో పరిస్థితి ఏ విధంగా ఉందో గాని, దురదృష్టవశాత్తు మన దేశంలో ఇటువంటి మేధావులు తగ్గిపోతున్నారు. గతంలో దాదాపు అందరూ అదేవిధంగా ఉండేవారు. ఆ రోజుల్లో ఉండటానికి, ఇప్పుడు తగ్గుతుండటానికి కారణాలు ఏమై ఉంట�
మంచిర్యాల కలెక్టరేట్ సాక్షిగా భారీ మోసం బయటపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించి.. ఆ తర్వాత పర్మినెంట్ చేపిస్తామంటూ అక్షర ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఏజెన్సీ 40 మంది వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల
సచివాలయంలోని జీఏడీ విభాగంలో 23 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 3 డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులుగా కాగా, 20 సెక్యూరిటీ గార్డు పోస్టులు ఉన్నాయి.